సింహాచలం చందనోత్సవం ఎలా జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది?

  సింహాచలం ఆలయంలో వరాహ లక్ష్మీనరసింహ స్వామికి నిర్వహించే ఒక ప్రత్యేకమైన ఉత్సవం. స్వామివారి విగ్రహానికి గంధం పూయడం, అభిషేకం జరుగుతుంది. శ్రీ వరాహ నారసింహ స్వామి “ప్రహ్లాద వరదుడు కేవలం ప్రహ్లాదునీ రక్షించి…

View More సింహాచలం చందనోత్సవం ఎలా జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది?

దక్షిణాది సంప్రదాయంలోనే పూజలు జరిపే అయోధ్య ఆలయాలు

  అయోధ్యలో దక్షిణ భారత సంప్రదాయ విధానంలో పూజలు జరిపే ఆలయాలు రెండున్నాయి. ఈ సంప్రదాయం వందేళ్లకు పైబడి కొనసాగుతుండటం విశేషం. సరయూ నది ఒడ్డున ఉన్న అయోధ్యలో దాదాపు 5,000 ఆలయాలున్నాయి. తెల్లవారుజామునుంచే…

View More దక్షిణాది సంప్రదాయంలోనే పూజలు జరిపే అయోధ్య ఆలయాలు

నేటిను౦చి కోరుకొ౦డ దివ్య కళ్యాణ మహోత్సవాలు-2025

చారిత్రాత్మక కోరుకొండ లక్ష్మినరసింహస్వామి ఆలయ౦ దివ్య కల్యాణ మహోత్సవాలకు ముస్తాబయి౦ది. ఈ నెల 9న అంకురార్పణతో ప్రారంభమై 15వ తేదీ చక్రతీర్థంతో ఉత్సవాలు ముగియనున్నాయి. అన్నవరం దత్తత దేవాలయంగా ఉండడంతో ఆ దేవస్ధానం కార్యనిర్వహణాధికారి…

View More నేటిను౦చి కోరుకొ౦డ దివ్య కళ్యాణ మహోత్సవాలు-2025

ముస్లింరాజుల దాడులను ఎదురొడ్డి నిలిచిన ప్రసన్న వెంకటేశ్వర ఆలయం

కర్ణాటక రాష్ట్రం బెంగుళూరుకు సుమారు 60 కిలోమీటర్లదూరంలోని దొడ్డబళ్ళాపూర్ లో నెలకొని ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయం ఎంతో మహిమాన్వితమైనది. ఈ ఆలయం సుమారు 400 ఏళ్ళ క్రితం నిర్మించబడిందని తెలుస్తోంది. టిప్పుసుల్తాన్…

View More ముస్లింరాజుల దాడులను ఎదురొడ్డి నిలిచిన ప్రసన్న వెంకటేశ్వర ఆలయం

ముస్లింరాజుల దాడులను ఎదురొడ్డి నిలిచిన ప్రసన్న వెంకటేశ్వర ఆలయం

కర్ణాటక రాష్ట్రం బెంగుళూరుకు సుమారు 60 కిలోమీటర్లదూరంలోని దొడ్డబళ్ళాపూర్ లో నెలకొని ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయం ఎంతో మహిమాన్వితమైనది. ఈ ఆలయం సుమారు 400 ఏళ్ళ క్రితం నిర్మించబడిందని తెలుస్తోంది. టిప్పుసుల్తాన్…

View More ముస్లింరాజుల దాడులను ఎదురొడ్డి నిలిచిన ప్రసన్న వెంకటేశ్వర ఆలయం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పురుహూతికా శక్తి పీఠం

తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పిఠాపురం. పూర్వం దీన్ని పిష్టాపురం అని పిలిచేవారు. ఇక్కడ పురుహూతికా శక్తి పీఠం ఉంది. అందుకే ఇది పిఠాపురం అయింది. వ్యాసుల వారు శిష్య సమేతంగా ఇక్కడ…

View More ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పురుహూతికా శక్తి పీఠం

కుంభకోణం: కుంభం నుంచి అమృతం వెలువడిన ప్రదేశం

దేవాలయాలకు నిలయమైన తమిళనాడులో ముఖ్యమైన నగరాలలో తంజావూరు జిల్లాలో కుంభకోణం ఒకటి. ఇది చెన్నైకి దక్షిణాన 270 కిలోమీటర్ల దూరంలో వెలసింది. కుంభకోణానికి ఉత్తరాన కావేరి నది, దక్షిణాన అరనలారు నది ప్రవహిస్తున్నాయి.  ఈ…

View More కుంభకోణం: కుంభం నుంచి అమృతం వెలువడిన ప్రదేశం

శ్రీరంగనాధుడు కొలువై ఉన్న క్షేత్రం శ్రీరంగం

శ్రీరంగం ఆలయం, తిరుచిరాపల్లి లేదా ట్రిచి పట్టణానికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేవాలయం కావేరి – కొల్లిదం (కావేరి నదికి ఉపనది) నదుల మధ్య కొలువై ఉంది. ఈ క్షేత్రం నిత్యం…

View More శ్రీరంగనాధుడు కొలువై ఉన్న క్షేత్రం శ్రీరంగం

అయోధ్యలో రేపటి నుంచి దర్శనాలకు అనుమతి

అయోధ్యలో జగదభిరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం పూర్తయ్యింది. దీంతో మంగళవారం నుంచి భక్తులను దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. 2.7 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆలయంలో ఆ దర్శనానికి ఎలా వెళ్లాలనేది శ్రీరామ జన్మభూమి తీర్థ…

View More అయోధ్యలో రేపటి నుంచి దర్శనాలకు అనుమతి

పంచారామ క్షేత్రాలు 2023 : సామర్లకోట శ్రీ కొమరారామ భీమేశ్వరస్వామి ఆలయం

శ్రీ కొమరారామ భీమేశ్వర ఆలయం పంచారామ క్షేత్రాలలో ఒకటి. తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు కిలోమీటరు దూరంలో ఉన్న భీమవరంలో ఈ ఆలయం ఉంది. ఇక్కడి ఆలయం 60 అడుగుల ఎత్తులో రెండు అంతస్థులుగా ఉంటుంది.…

View More పంచారామ క్షేత్రాలు 2023 : సామర్లకోట శ్రీ కొమరారామ భీమేశ్వరస్వామి ఆలయం