దక్షిణాదిన కృష్ణా, గోదావరి, తుంగభద్రలతో సరిసమానమైన ప్రాభవం కలిగిన నది కావేరి. ఆ కావేరీ నదీ తీరాన ఎన్నో రాజ్యాలు వెలిశాయి, ఎన్నో సంస్కృతులు విరిశాయి. ఇప్పటికీ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో తాగునీటికీ, సాగునీటికీ…
View More నిమిషంలోనే కోర్కెలు తీర్చే నిమిషాంబికTag: bkhakti samacahram
దత్త జయంతి-2022: దత్తజయంతి ఎప్పుడు జరుపుకుంటారు? దత్త జయంతి విశిష్ఠత ఏమిటి?
దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశలతో కూడిన అవతారమూర్తి. శ్రీ దత్తాత్రేయ జయంతి ని మార్గశిర శుక్ల పౌర్ణిమనాడు జరుపుకుంటారు. త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపులు.…
View More దత్త జయంతి-2022: దత్తజయంతి ఎప్పుడు జరుపుకుంటారు? దత్త జయంతి విశిష్ఠత ఏమిటి?దత్త జయంతి-2022: దత్తజయంతి ఎప్పుడు జరుపుకుంటారు? దత్త జయంతి విశిష్ఠత ఏమిటి?
దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశలతో కూడిన అవతారమూర్తి. శ్రీ దత్తాత్రేయ జయంతి ని మార్గశిర శుక్ల పౌర్ణిమనాడు జరుపుకుంటారు. త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపులు.…
View More దత్త జయంతి-2022: దత్తజయంతి ఎప్పుడు జరుపుకుంటారు? దత్త జయంతి విశిష్ఠత ఏమిటి?ఒడిషా టూరిజం: ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రసిద్ధిగాంచిన ఒడిస్సా
ఒడిస్సా రాష్ట్రం ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రసిద్ధిచెందింది. అనేక చారిత్రక దేవాలయాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం. భారతదేశం కళలకు పుట్టినిల్లు. దేశంలోని ప్రతీ రాష్ట్రం ఒక పర్యాటక ప్రాంతంగానో, ఆధ్యాత్మిక ప్రాంతంగానో…
View More ఒడిషా టూరిజం: ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రసిద్ధిగాంచిన ఒడిస్సాసాలగ్రామ శిలగా దర్శనమిస్తున్న ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి
గోదావరి తీరంలోని ప్రసిద్ధ క్షేేత్రాలలో ధర్మపురిలోని లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రం ఒకటి. ఈ ప్రాంతాన్ని ధర్మవర్మ అనే మహారాజు పరిపాలించడంతో ఈ క్షేత్రానికి ధర్మపురి అనే పేరు వచ్చింది. కరీంనగర్ జిల్లాలోని…
View More సాలగ్రామ శిలగా దర్శనమిస్తున్న ధర్మపురి లక్ష్మీనరసింహస్వామిపంచ ప్రయాగలు పుణ్యలోకాలే
పంచప్రయాగలు దర్శించి తీరవలసిందే. ఉత్తరాఖండ్ ఆధ్యాత్మిక యాత్రలో ఆకర్షించే పర్వత శ్రేణులను చూసేందుకు పర్యాటకులుగా వెళ్ళొచ్చు. నదీతీర ప్రాంతాల అందాలను తనివితీరా ఆస్వాదించేందుకు ప్రకృతి ప్రేమికునిగానూ వెళ్ళొచ్చు. వన్యప్రాణులకు నెలవైన లోయలు, పర్వతాలతో కూడిన…
View More పంచ ప్రయాగలు పుణ్యలోకాలే
