గురుర్బహ్మ…గురుర్విష్ణు…గురు పౌర్ణమి విశేషాలు

ఆషాఢ శుద్ధపౌర్ణమిని ‘గురుపౌర్ణమి’ లేదా ‘వ్యాసపౌర్ణమి’ అని అంటారు. ఈ పర్వదినాన్ని గురుపూజోత్సవంగా కూడా జరుపుకుంటారు. ఈనెల 9వ తేదీ ఆదివారం గురు పౌర్ణమిని మనమంతా ఘనంగా జరుపుకోనున్నాము. ఆ రోజున తెలుగు రాష్ట్రాలతో…

View More గురుర్బహ్మ…గురుర్విష్ణు…గురు పౌర్ణమి విశేషాలు

గురుర్బహ్మ…గురుర్విష్ణు…గురు పౌర్ణమి విశేషాలు

ఆషాఢ శుద్ధపౌర్ణమిని ‘గురుపౌర్ణమి’ లేదా ‘వ్యాసపౌర్ణమి’ అని అంటారు. ఈ పర్వదినాన్ని గురుపూజోత్సవంగా కూడా జరుపుకుంటారు. ఈనెల 9వ తేదీ ఆదివారం గురు పౌర్ణమిని మనమంతా ఘనంగా జరుపుకోనున్నాము. ఆ రోజున తెలుగు రాష్ట్రాలతో…

View More గురుర్బహ్మ…గురుర్విష్ణు…గురు పౌర్ణమి విశేషాలు

వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లలకు మరింత సౌకర్యంగా శ్రీవారి దర్శనం

క్యూలైన్లలో వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లలు ఇబ్బందులకు గురౌతున్నారని భక్తుల నుంచి విజ్ఞప్తులు అందిన నేపథ్యంలో వారికి మరింత సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టినట్టు టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌…

View More వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లలకు మరింత సౌకర్యంగా శ్రీవారి దర్శనం

భోగాలను వదిలి యోగం వైపు దృష్టి నిలపాలనేదే చాతుర్మాస్య వ్రతం అర్థం

ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయనైకాదశి అంటారు. ఆరోజున శ్రీమహా విష్ణువు యోగనిద్రలోకి వెళ్లి, తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడు. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు. మనం భోగాలను వదిలి…

View More భోగాలను వదిలి యోగం వైపు దృష్టి నిలపాలనేదే చాతుర్మాస్య వ్రతం అర్థం

అమ్మా బైలెల్లినాదే…తల్లీ బైలెల్లినాదే

ఆషాడమాసం రెండవ వారంలో సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో దాదాపు 103 ఏళ్ళుగా బోనాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ బోనాలు తర్వాతే హైదరాబాద్‌ లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారికి బోనాలు, ఆ తర్వాతే జంట నగరాల్లోని మిగిలిన…

View More అమ్మా బైలెల్లినాదే…తల్లీ బైలెల్లినాదే

శ్రీవారి నమూనా ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ

విజయవాడలోని పి.డబ్యు.డి. గ్రౌండ్స్‌లో టిటిడి ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో బుధ వారం నుండి భక్తుల తాకిడి పెరిగింది. విశేష సంఖ్యలో విచ్చేస్తున్న భక్తుల తాకిడికి ఆలయ పరిసరాలు గోవిందనామస్మరణతో మారుమోగుతున్నాయి. పెద్ద…

View More శ్రీవారి నమూనా ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ

పోతన భాగవతంలో భారతీయ సాంస్కృతిక వైభవం

శ్రీ బమ్మెర పోతనామాత్యుడు రచించిన శ్రీ మహాభాగవతం గ్రంథంలో భారతీయ సాంస్కృతిక వైభవం చక్కగా కనిపిస్తుందని టిటిడి ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీ ఎన్‌.ముక్తేశ్వరరావు పేర్కొన్నారు. టిటిడి ప్రచురణల విభాగం ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో…

View More పోతన భాగవతంలో భారతీయ సాంస్కృతిక వైభవం

పోతన భాగవతంలో భారతీయ సాంస్కృతిక వైభవం

శ్రీ బమ్మెర పోతనామాత్యుడు రచించిన శ్రీ మహాభాగవతం గ్రంథంలో భారతీయ సాంస్కృతిక వైభవం చక్కగా కనిపిస్తుందని టిటిడి ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీ ఎన్‌.ముక్తేశ్వరరావు పేర్కొన్నారు. టిటిడి ప్రచురణల విభాగం ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో…

View More పోతన భాగవతంలో భారతీయ సాంస్కృతిక వైభవం

టిటిడికి ప్ర‌తిష్టాత్మ‌క ఐజిబిసి అవార్డు

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థాన‌ముల‌కు ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు ల‌భించింది. ప‌ర్యావ‌ర‌ణ అనుకూల భ‌వంతుల నిర్మాణం చేప‌ట్టినందుకు గాను ఇండియ‌న్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్‌(ఐజిబిసి) ఈ మేర‌కు అవార్డును ప్ర‌క‌టించింది. టిటిడి త‌ర‌ఫున తిరుప‌తి జెఈవో శ్రీ…

View More టిటిడికి ప్ర‌తిష్టాత్మ‌క ఐజిబిసి అవార్డు

టిటిడికి ప్ర‌తిష్టాత్మ‌క ఐజిబిసి అవార్డు

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థాన‌ముల‌కు ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు ల‌భించింది. ప‌ర్యావ‌ర‌ణ అనుకూల భ‌వంతుల నిర్మాణం చేప‌ట్టినందుకు గాను ఇండియ‌న్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్‌(ఐజిబిసి) ఈ మేర‌కు అవార్డును ప్ర‌క‌టించింది. టిటిడి త‌ర‌ఫున తిరుప‌తి జెఈవో శ్రీ…

View More టిటిడికి ప్ర‌తిష్టాత్మ‌క ఐజిబిసి అవార్డు