దక్షిణాదిన కృష్ణా, గోదావరి, తుంగభద్రలతో సరిసమానమైన ప్రాభవం కలిగిన నది కావేరి. ఆ కావేరీ నదీ తీరాన ఎన్నో రాజ్యాలు వెలిశాయి, ఎన్నో సంస్కృతులు విరిశాయి. ఇప్పటికీ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో తాగునీటికీ, సాగునీటికీ…
View More నిమిషంలోనే కోర్కెలు తీర్చే నిమిషాంబికTag: bhakti saram
సంక్రాంతి 2023: బొమ్మలకొలువు ఎందుకు పెడతారు? గొబ్బిళ్ళ విశిష్ఠత ఏమిటి?
బొమ్మల కొలువు అనగానే మనకు రెండు పండగలు తలపుకు వస్తాయి. ఒకటి దసరా, రెండు సంక్రాంతి. ఆంధ్రదేశంలో ఈ బొమ్మల కొలువు దసరా తొమ్మిది రోజులు, సంక్రాంతి మూడు రోజులు ఆడపిల్లలు ఉన్న కుటుంబాల…
View More సంక్రాంతి 2023: బొమ్మలకొలువు ఎందుకు పెడతారు? గొబ్బిళ్ళ విశిష్ఠత ఏమిటి?సంక్రాంతి 2023: బొమ్మలకొలువు ఎందుకు పెడతారు? గొబ్బిళ్ళ విశిష్ఠత ఏమిటి?
బొమ్మల కొలువు అనగానే మనకు రెండు పండగలు తలపుకు వస్తాయి. ఒకటి దసరా, రెండు సంక్రాంతి. ఆంధ్రదేశంలో ఈ బొమ్మల కొలువు దసరా తొమ్మిది రోజులు, సంక్రాంతి మూడు రోజులు ఆడపిల్లలు ఉన్న కుటుంబాల…
View More సంక్రాంతి 2023: బొమ్మలకొలువు ఎందుకు పెడతారు? గొబ్బిళ్ళ విశిష్ఠత ఏమిటి?దత్త జయంతి-2022: దత్తజయంతి ఎప్పుడు జరుపుకుంటారు? దత్త జయంతి విశిష్ఠత ఏమిటి?
దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశలతో కూడిన అవతారమూర్తి. శ్రీ దత్తాత్రేయ జయంతి ని మార్గశిర శుక్ల పౌర్ణిమనాడు జరుపుకుంటారు. త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపులు.…
View More దత్త జయంతి-2022: దత్తజయంతి ఎప్పుడు జరుపుకుంటారు? దత్త జయంతి విశిష్ఠత ఏమిటి?దత్త జయంతి-2022: దత్తజయంతి ఎప్పుడు జరుపుకుంటారు? దత్త జయంతి విశిష్ఠత ఏమిటి?
దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశలతో కూడిన అవతారమూర్తి. శ్రీ దత్తాత్రేయ జయంతి ని మార్గశిర శుక్ల పౌర్ణిమనాడు జరుపుకుంటారు. త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపులు.…
View More దత్త జయంతి-2022: దత్తజయంతి ఎప్పుడు జరుపుకుంటారు? దత్త జయంతి విశిష్ఠత ఏమిటి?పూర్వవైభవంతో వెలుగొందుతున్న వకుళమాత ఆలయం
కలియుగ ప్రత్యక్షదైవంగా కొలిచే శ్రీనివాసుడి తల్లి వకుళమాత ఆలయం పూర్వవైభవాన్ని సంతరించుకుంటోంది. వందలఏళ్లపాటు ఆధ్యాత్మిక వెలుగులు నింపి.. తిరుమలకు వెళ్లే ఎందరో భక్తులకు ఆశ్రయమిచ్చి.. ఆకలితీర్చిన ఆ దివ్యధామం ప్రస్తుతం.. మహాసంప్రోక్షణ పనులు జరుపుకుంటోంది.…
View More పూర్వవైభవంతో వెలుగొందుతున్న వకుళమాత ఆలయంఒడిషా టూరిజం: ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రసిద్ధిగాంచిన ఒడిస్సా
ఒడిస్సా రాష్ట్రం ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రసిద్ధిచెందింది. అనేక చారిత్రక దేవాలయాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం. భారతదేశం కళలకు పుట్టినిల్లు. దేశంలోని ప్రతీ రాష్ట్రం ఒక పర్యాటక ప్రాంతంగానో, ఆధ్యాత్మిక ప్రాంతంగానో…
View More ఒడిషా టూరిజం: ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రసిద్ధిగాంచిన ఒడిస్సాసాలగ్రామ శిలగా దర్శనమిస్తున్న ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి
గోదావరి తీరంలోని ప్రసిద్ధ క్షేేత్రాలలో ధర్మపురిలోని లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రం ఒకటి. ఈ ప్రాంతాన్ని ధర్మవర్మ అనే మహారాజు పరిపాలించడంతో ఈ క్షేత్రానికి ధర్మపురి అనే పేరు వచ్చింది. కరీంనగర్ జిల్లాలోని…
View More సాలగ్రామ శిలగా దర్శనమిస్తున్న ధర్మపురి లక్ష్మీనరసింహస్వామిపంచ ప్రయాగలు పుణ్యలోకాలే
పంచప్రయాగలు దర్శించి తీరవలసిందే. ఉత్తరాఖండ్ ఆధ్యాత్మిక యాత్రలో ఆకర్షించే పర్వత శ్రేణులను చూసేందుకు పర్యాటకులుగా వెళ్ళొచ్చు. నదీతీర ప్రాంతాల అందాలను తనివితీరా ఆస్వాదించేందుకు ప్రకృతి ప్రేమికునిగానూ వెళ్ళొచ్చు. వన్యప్రాణులకు నెలవైన లోయలు, పర్వతాలతో కూడిన…
View More పంచ ప్రయాగలు పుణ్యలోకాలేప్రత్యక్ష దైవం సూర్యభగవానుని జన్మదినం రథ సప్తమి
పరమ పవిత్రమైన మాఘమాసంలో శుద్ధ సప్తమి అనగా రథసప్తమి రోజున ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ మూర్తి జన్మదినంగా పురాణాలు పేర్కొంటున్నాయి. సూర్యభగవానునికి అనేక ఉపాసనా విధానాలు వున్నాయి. సూర్యుని మనం ప్రత్యక్ష దైవంగా…
View More ప్రత్యక్ష దైవం సూర్యభగవానుని జన్మదినం రథ సప్తమి
