శ్రీ కొమరారామ భీమేశ్వర ఆలయం పంచారామ క్షేత్రాలలో ఒకటి. తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు కిలోమీటరు దూరంలో ఉన్న భీమవరంలో ఈ ఆలయం ఉంది. ఇక్కడి ఆలయం 60 అడుగుల ఎత్తులో రెండు అంతస్థులుగా ఉంటుంది.…
View More పంచారామ క్షేత్రాలు 2023 : సామర్లకోట శ్రీ కొమరారామ భీమేశ్వరస్వామి ఆలయంAuthor: Bhakti
అంగరంగ వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు
శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 11 నుండి 19వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాల తర్వాత స్వామివారి వాహన సేవలు బయట జరుగుతున్నాయి. స్వామివారి…
View More అంగరంగ వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలుకపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు 10 వ తేదీ శుక్రవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఫిబ్రవరి 18వ తేదీన మహాశివరాత్రిని పురస్కరించుకుని ఫిబ్రవరి 11 నుండి ఆలయంలో…
View More కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభంఆవులపల్లె శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు
టీటీడీ ఆధీనంలోకి తీసుకున్న సోమల మండలం ఆవులపల్లెలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 9వ తేదీ వరకు వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఫిబ్రవరి 27న అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల…
View More ఆవులపల్లె శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలుఆవులపల్లె శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు
టీటీడీ ఆధీనంలోకి తీసుకున్న సోమల మండలం ఆవులపల్లెలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 9వ తేదీ వరకు వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఫిబ్రవరి 27న అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల…
View More ఆవులపల్లె శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలుఫిబ్రవరి 13న రూ.300/- ఎస్ఈడి టికెట్లు ఆన్లైన్లో విడుదల
తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఫిబ్రవరి 22 నుంచి 28వ తేదీ వరకు రూ.300/- టికెట్ల ఆన్లైన్ కోటాను ఫిబ్రవరి 13న ఉదయం 9 గంటలకు టిటిడి విడుదల చేయనుంది. భక్తులు ఈ…
View More ఫిబ్రవరి 13న రూ.300/- ఎస్ఈడి టికెట్లు ఆన్లైన్లో విడుదలఫిబ్రవరి 13న రూ.300/- ఎస్ఈడి టికెట్లు ఆన్లైన్లో విడుదల
తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఫిబ్రవరి 22 నుంచి 28వ తేదీ వరకు రూ.300/- టికెట్ల ఆన్లైన్ కోటాను ఫిబ్రవరి 13న ఉదయం 9 గంటలకు టిటిడి విడుదల చేయనుంది. భక్తులు ఈ…
View More ఫిబ్రవరి 13న రూ.300/- ఎస్ఈడి టికెట్లు ఆన్లైన్లో విడుదలపంచలింగాలు ఏవి? పంచలింగాల ప్రాముఖ్యత ఏమిటి?
పరమేశ్వరుడు లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఆ లింగరూపాన్ని దర్శించుకునే వారికి సకలసంపదలు చేకూరుతాయని ప్రతీతి. ఇందులో ప్రముఖమైనవి పంచలింగాలు. పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగములను పంచభూతలింగాలు అంటారు. పంచ లింగాలు ప్రాముఖ్యత పృథ్విలింగం…
View More పంచలింగాలు ఏవి? పంచలింగాల ప్రాముఖ్యత ఏమిటి?శ్రీనివాసమంగాపురంలో వేడుకగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వేడుకగా జరిగింది. ఫిబ్రవరి 11 నుండి 19వ తేదీ వరకు ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం తెలిసిందే. ఉదయం 6.30…
View More శ్రీనివాసమంగాపురంలో వేడుకగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంశ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో బుధవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయంలో ఫిబ్రవరి 11 నుండి 20వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 11.30 నుంచి…
View More శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
