శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో బుధవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయంలో ఫిబ్రవరి 11 నుండి 20వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 11.30 నుంచి…

View More శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

వేడుక‌గా శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి

  తిరుమల శేషాచ‌ల అడ‌వుల్లోని పుణ్య‌తీర్థాల్లో ఒక‌టైన శ్రీ రామ‌కృష్ణ‌తీర్థ ముక్కోటి ఆదివారం వేడుక‌గా జ‌రిగింది. ప్రతిఏటా మాఘ మాసంలో పౌర్ణమినాడు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. శ్రీరామకృష్ణ మహర్షి తపోబలంతో ఈ…

View More వేడుక‌గా శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి

వేడుక‌గా శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి

  తిరుమల శేషాచ‌ల అడ‌వుల్లోని పుణ్య‌తీర్థాల్లో ఒక‌టైన శ్రీ రామ‌కృష్ణ‌తీర్థ ముక్కోటి ఆదివారం వేడుక‌గా జ‌రిగింది. ప్రతిఏటా మాఘ మాసంలో పౌర్ణమినాడు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. శ్రీరామకృష్ణ మహర్షి తపోబలంతో ఈ…

View More వేడుక‌గా శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి

ఘనంగా శ్రీ కోదండరామస్వామివారి పేట ఉత్సవం

  తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి పేట ఉత్సవం సోమవారం ఘనంగా జరిగింది. మాఘపౌర్ణమి మరుసటి రోజు శ్రీ సీతాలక్ష్మణ సమేత  శ్రీకోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను తిరుపతి సమీపంలోని కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లడం ఆనవాయితీ.…

View More ఘనంగా శ్రీ కోదండరామస్వామివారి పేట ఉత్సవం

నైమిశారణ్యం విశిష్ఠత ఏమిటి?

నైమిశారణ్యం ఎందరో గొప్ప ఋషులు, మునులు తపస్సు చేసిన పుణ్యభూమి. ఈ నైమిశారణ్యం ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలో గోమతీ నదీ తీరంలో ఉంది. ప్రాచీన చరిత్ర, భూగోళ వివరాల ప్రకారం నైమిశారణ్యం పాంచాల…

View More నైమిశారణ్యం విశిష్ఠత ఏమిటి?

సుమంచ పర్వతం పై భీష్మ ఏకాదశి ఏర్పాట్లు

శ్రీకాకుళం జిల్లా టెక్కలికి ఆరు కిలోమీటర్ల దూరంలోని సుమంచ పర్వతం (పంచపాండవుల మెట్ట)పై బుధవారం భీష్మఏకాదశి  రోజున వైభవోపేతంగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఉద యం 5 గంటల నుంచి అఖండ జ్యోతి, ప్రణవ పతాకావిష్కరణ,…

View More సుమంచ పర్వతం పై భీష్మ ఏకాదశి ఏర్పాట్లు

సుమంచ పర్వతం పై భీష్మ ఏకాదశి ఏర్పాట్లు

శ్రీకాకుళం జిల్లా టెక్కలికి ఆరు కిలోమీటర్ల దూరంలోని సుమంచ పర్వతం (పంచపాండవుల మెట్ట)పై బుధవారం భీష్మఏకాదశి  రోజున వైభవోపేతంగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఉద యం 5 గంటల నుంచి అఖండ జ్యోతి, ప్రణవ పతాకావిష్కరణ,…

View More సుమంచ పర్వతం పై భీష్మ ఏకాదశి ఏర్పాట్లు

కళ్యాణానికి సిద్ధమైన అంతర్వేది నారసింహుడు

అంతర్వేదిలో జరగనున్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసారు. సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణ మహోత్సవాల శుభ ఘడియలకు సుముహూర్తం ఆసన్నమైంది. …

View More కళ్యాణానికి సిద్ధమైన అంతర్వేది నారసింహుడు

సర్వభూపాల వాహ‌నంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప కటాక్షం

తిరుమలలో శనివారంనాడు ‘రథసప్తమి’ ఉత్సవం సందర్భంగా ఆరో వాహనమైన సర్వభూపాల వాహనసేవ సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఘనంగా జరిగింది. సర్వభూపాల వాహ‌నం – య‌శోప్రాప్తి సర్వభూపాల అంటే అందరు రాజులు…

View More సర్వభూపాల వాహ‌నంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప కటాక్షం

సప్తవాహనాలపై సిరులతల్లి అభయం

రథసప్తమిని పురస్కరించుకొని తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో  వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఒకేరోజు ఏడు వాహనాలపై అమ్మవారు దర్శనమివ్వడంతో ఈ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలను తలపించాయి. ఉదయం భానుని రేఖలు సూర్యప్రభ వాహనంలో…

View More సప్తవాహనాలపై సిరులతల్లి అభయం