పవిత్రమైన కార్తీకమాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. సువాసనలు వెదజల్లే 17 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత…
View More సప్తవర్ణ శోభితం శ్రీవారి పుష్పయాగంAuthor: Bhakti
నవంబరు 13న శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి ఆస్థానం
నవంబరు 13వ తేదీన కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానాన్ని టిటిడి ఘనంగా నిర్వహించనుంది. వేంకటతురైవార్, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క…
View More నవంబరు 13న శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి ఆస్థానంనవంబరు 13న శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి ఆస్థానం
నవంబరు 13వ తేదీన కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానాన్ని టిటిడి ఘనంగా నిర్వహించనుంది. వేంకటతురైవార్, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క…
View More నవంబరు 13న శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి ఆస్థానంకపిలతీర్థంలో ఘనంగా శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం ప్రారంభం
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం ఘనంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 8 నుండి 11 గంటల…
View More కపిలతీర్థంలో ఘనంగా శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం ప్రారంభంనవంబరు 11 నుండి 17వ తేది వరకు తెలుగు రాష్ట్రాల్లో ‘మన గుడి’ కార్తీక మాస కార్యక్రమాలు
పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నవంబరు 11 నుండి 17వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన శివాలయాల్లో మనగుడి…
View More నవంబరు 11 నుండి 17వ తేది వరకు తెలుగు రాష్ట్రాల్లో ‘మన గుడి’ కార్తీక మాస కార్యక్రమాలునవంబరు 11 నుండి 17వ తేది వరకు తెలుగు రాష్ట్రాల్లో ‘మన గుడి’ కార్తీక మాస కార్యక్రమాలు
పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నవంబరు 11 నుండి 17వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన శివాలయాల్లో మనగుడి…
View More నవంబరు 11 నుండి 17వ తేది వరకు తెలుగు రాష్ట్రాల్లో ‘మన గుడి’ కార్తీక మాస కార్యక్రమాలునవంబరు 9న శ్రీవారి ఆలయంలో పుష్పయాగం
తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 9న శనివారం పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. నవంబరు 8న శుక్రవారం రాత్రి 8 నుండి 9 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహించనున్నారు. పుష్పయాగం రోజున ఆలయంలో…
View More నవంబరు 9న శ్రీవారి ఆలయంలో పుష్పయాగంనవంబరు 9న శ్రీవారి ఆలయంలో పుష్పయాగం
తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 9న శనివారం పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. నవంబరు 8న శుక్రవారం రాత్రి 8 నుండి 9 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహించనున్నారు. పుష్పయాగం రోజున ఆలయంలో…
View More నవంబరు 9న శ్రీవారి ఆలయంలో పుష్పయాగంసెప్టెంబర్ 6 నుండి ”బాలాలయం”
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సెప్టెంబర్ 6 నుండి 8వ తేదీ వరకు బాలాలయం జరుగనుంది. ఇందుకోసం సెప్టెంబర్ 6న సాయంత్రం 5.30 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తారు. సాధారణంగా గర్భాలయంలో జీర్ణోద్ధరణ కోసం…
View More సెప్టెంబర్ 6 నుండి ”బాలాలయం”అన్ని విద్యల్లో కన్నా వేద విద్య ఉన్నతమైనది-శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి
అన్ని విద్యల్లోకన్నా వేద విద్య ఉన్నతమైనది అని కంచికామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి అన్నారు. తిరుమలలోని ఎస్వీ వేద విజ్ఞాన పీఠంలో బుధవారం సాయంత్రం ఆయన వేద విద్యార్థులకు అనుగ్రహ భాషణం…
View More అన్ని విద్యల్లో కన్నా వేద విద్య ఉన్నతమైనది-శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి
