సౌతడ్క గణపతి: దోసకాయలకోసం దివినుంచి భువికి దిగివచ్చిన గణపయ్య

కర్ణాటక రాష్ట్రం బెల్తంగడి తాలూకా లోని కొక్కడ గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో వెలసిన సౌతడ్క గణపతి భక్తులకోరికలు తీరుస్తూ అనుగ్రహిస్తున్నాడు. చరిత్ర ప్రకారం దోసకాయలపై మక్కువతో భూలోకానికి వచ్చిన గణపతి  ఈ ప్రదేశంలో స్థిరపడిపోయాడంటారు.…

View More సౌతడ్క గణపతి: దోసకాయలకోసం దివినుంచి భువికి దిగివచ్చిన గణపయ్య

వైకుంఠ ఏకాదశికి టిటిడి పెద్ద ఎత్తున ఏర్పాట్లు

  వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో సామాన్య భక్తులు ప్రశాంతంగా శ్రీవారిని దర్శించుకునేలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.  2025 జనవరి 10 నుండి 19వ తేదీ వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా అన్ని…

View More వైకుంఠ ఏకాదశికి టిటిడి పెద్ద ఎత్తున ఏర్పాట్లు

ముస్లింరాజుల దాడులను ఎదురొడ్డి నిలిచిన ప్రసన్న వెంకటేశ్వర ఆలయం

కర్ణాటక రాష్ట్రం బెంగుళూరుకు సుమారు 60 కిలోమీటర్లదూరంలోని దొడ్డబళ్ళాపూర్ లో నెలకొని ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయం ఎంతో మహిమాన్వితమైనది. ఈ ఆలయం సుమారు 400 ఏళ్ళ క్రితం నిర్మించబడిందని తెలుస్తోంది. టిప్పుసుల్తాన్…

View More ముస్లింరాజుల దాడులను ఎదురొడ్డి నిలిచిన ప్రసన్న వెంకటేశ్వర ఆలయం

ముస్లింరాజుల దాడులను ఎదురొడ్డి నిలిచిన ప్రసన్న వెంకటేశ్వర ఆలయం

కర్ణాటక రాష్ట్రం బెంగుళూరుకు సుమారు 60 కిలోమీటర్లదూరంలోని దొడ్డబళ్ళాపూర్ లో నెలకొని ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయం ఎంతో మహిమాన్వితమైనది. ఈ ఆలయం సుమారు 400 ఏళ్ళ క్రితం నిర్మించబడిందని తెలుస్తోంది. టిప్పుసుల్తాన్…

View More ముస్లింరాజుల దాడులను ఎదురొడ్డి నిలిచిన ప్రసన్న వెంకటేశ్వర ఆలయం

అశ్వత్థ వృక్షం: రావిచెట్టును ఎందుకు పూజించాలి? రావి మహిమ ఏమిటి?

అశ్వత్థ వృక్షం అంటే రావిచెట్టు. రావిచెట్టును త్రిమూర్తి స్వరూపం అంటారు. అంటే ఆ వృక్షంలో త్రిమూర్తులూ కొలువై ఉంటారని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ అశ్వత్థ వృక్షం మహిమను గూర్చి బ్రహ్మాండపురాణంలో శ్రీ నారదమహర్షి ఇలా…

View More అశ్వత్థ వృక్షం: రావిచెట్టును ఎందుకు పూజించాలి? రావి మహిమ ఏమిటి?

త్రిమూర్తులు ఎవరు? త్రినాధ వ్రత విధానము ఏమిటి? వ్రతం వలన ఫలితాలు ఏమిటి?

త్రినాథ వ్రతం ప్రాచీనకాలం నుండి హిందువులు జరుపుకొనే వ్రతము. ఈ వ్రతాన్ని కార్తీకమాసములో గానీ, మాఘమాసములోగానీ ఏదైనా ఆదివారం రోజున సాయంత్రం సమయంలో శుచిగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలి.హిందూమత సంప్రదాయంలో విస్తృతంగా ఉన్న నమ్మకం ప్రకారము,…

View More త్రిమూర్తులు ఎవరు? త్రినాధ వ్రత విధానము ఏమిటి? వ్రతం వలన ఫలితాలు ఏమిటి?

త్రిమూర్తులు ఎవరు? త్రినాధ వ్రత విధానము ఏమిటి? వ్రతం వలన ఫలితాలు ఏమిటి?

త్రినాథ వ్రతం ప్రాచీనకాలం నుండి హిందువులు జరుపుకొనే వ్రతము. ఈ వ్రతాన్ని కార్తీకమాసములో గానీ, మాఘమాసములోగానీ ఏదైనా ఆదివారం రోజున సాయంత్రం సమయంలో శుచిగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలి.హిందూమత సంప్రదాయంలో విస్తృతంగా ఉన్న నమ్మకం ప్రకారము,…

View More త్రిమూర్తులు ఎవరు? త్రినాధ వ్రత విధానము ఏమిటి? వ్రతం వలన ఫలితాలు ఏమిటి?

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పురుహూతికా శక్తి పీఠం

తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పిఠాపురం. పూర్వం దీన్ని పిష్టాపురం అని పిలిచేవారు. ఇక్కడ పురుహూతికా శక్తి పీఠం ఉంది. అందుకే ఇది పిఠాపురం అయింది. వ్యాసుల వారు శిష్య సమేతంగా ఇక్కడ…

View More ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పురుహూతికా శక్తి పీఠం

కోనసీమ ప్రభల తీర్థం ఎలా జరుగుతుంది? విశేషాలు ఏమిటి?

సంక్రాంతి వేడుకలంటే ఇంటి ముందు రంగవల్లులు, భోగిమంటలు, పిల్లల గాలిపటాల ఆటలు, హరిదాసుల గానాలు, ఢూ ఢూ బసవన్నల విన్యాసాలు కంటికి కనిపిస్తాయి. వీటన్నింటి మనం ఇళ్లముందు చూసి ఆనందిస్తాం. కానీ సంక్రాంతి అంటే…

View More కోనసీమ ప్రభల తీర్థం ఎలా జరుగుతుంది? విశేషాలు ఏమిటి?

జ‌న‌వ‌రిలో శ్రీ‌గోవింద‌రాజ‌స్వామి ఆల‌యంలో విశేష ప‌ర్వ‌దినాలు

  జ‌న‌వ‌రి 5న శ్రీ గోవింద‌రాజ‌స్వామివారు తీర్థ‌క‌ట్ట వేంచేపు. జ‌న‌వ‌రి 6న శ్రీ ఆండాల్‌ అమ్మవారి నీరాటోత్సవాలు ప్రారంభం. 10న వైకుంఠ ఏకాద‌శి. 11న ముక్కోటి ద్వాద‌శి. 12న శ్రీ ఆండాల్‌ అమ్మవారి నీరాటోత్సవాలు…

View More జ‌న‌వ‌రిలో శ్రీ‌గోవింద‌రాజ‌స్వామి ఆల‌యంలో విశేష ప‌ర్వ‌దినాలు