ప్రయాగ్ రాజ్ లో శ్రీవారి నమూనా ఆలయాన్ని సందర్శించిన ఉడిపి పలిమారు మఠాధిపతి

ప్రయాగ్ రాజ్ లోని మహా కుంభమేళాలో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయాన్ని జనవరి 15 బుధవారం రోజున ఉడిపిలోని పలిమారు మఠాధిపతి శ్రీశ్రీ విద్యాధీశ తీర్థ స్వామీజీ సందర్శించి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు…

View More ప్రయాగ్ రాజ్ లో శ్రీవారి నమూనా ఆలయాన్ని సందర్శించిన ఉడిపి పలిమారు మఠాధిపతి

జనవరి 23 నుండి తిరుపతిలో ఏరోజుకారోజు ఎస్ ఎస్ డి టోకెన్లు

శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు టీటీడీ గతంలో మాదిరిగానే జనవరి 23వ తారీకు నుండి ఏ రోజు కా రోజు ఎస్ ఎస్ డి టోకెన్లను అందించనుంది. ఈ టోకెన్లను భక్తులు అలిపిరి దగ్గర…

View More జనవరి 23 నుండి తిరుపతిలో ఏరోజుకారోజు ఎస్ ఎస్ డి టోకెన్లు

గౌరిపెద్ది పాండిత్యం యువతకు స్ఫూర్తిదాయం

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అమూల్యమైన సేవలందించిన శ్రీమాన్ గౌరి పెద్ది రామసుబ్బశర్మ వంటి మహానుభావుల జీవితాలను, వారు చేసిన కృషి, వారి జీవనం యువతకు స్ఫూర్తిదాయకమని ప్రముఖ శతవధాని శ్రీ భ‌ర‌త్…

View More గౌరిపెద్ది పాండిత్యం యువతకు స్ఫూర్తిదాయం

గౌరిపెద్ది పాండిత్యం యువతకు స్ఫూర్తిదాయం

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అమూల్యమైన సేవలందించిన శ్రీమాన్ గౌరి పెద్ది రామసుబ్బశర్మ వంటి మహానుభావుల జీవితాలను, వారు చేసిన కృషి, వారి జీవనం యువతకు స్ఫూర్తిదాయకమని ప్రముఖ శతవధాని శ్రీ భ‌ర‌త్…

View More గౌరిపెద్ది పాండిత్యం యువతకు స్ఫూర్తిదాయం

మహాకుంభమేళాకు పెద్ద ఎత్తున అధునాతన సౌకర్యాలు

    భారతదేశంలో జరిగే మతపరమైన పండుగ అయిన కుంభమేళా. ఈ కుంభమేళాలో లక్షలాది మంది హిందూ యాత్రికులు పవిత్రంగా భావించే నదులలో స్నానమాచరిస్తారు. ఈ సంవత్సరం 48 రోజుల పాటు ప్రయాగ్‌రాజ్ నగరంలో…

View More మహాకుంభమేళాకు పెద్ద ఎత్తున అధునాతన సౌకర్యాలు