తిరునిన్రవూరులోని శ్రీ భక్తవత్సల పెరుమాళ్‌ స్వామివారికి టిటిడి ఈవో పట్టువస్త్రాలు సమర్పణ

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా, తిరునిన్రవూరులో గల చారిత్రక పురాతనమైన శ్రీభక్తవత్సల పెరుమాళ్‌ ఆలయానికి శనివారం సాయంత్రం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పట్టువస్త్రాలు సమర్పించారు. టిటిడి శ్రీ పెద్దజీయర్‌స్వామివారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.…

View More తిరునిన్రవూరులోని శ్రీ భక్తవత్సల పెరుమాళ్‌ స్వామివారికి టిటిడి ఈవో పట్టువస్త్రాలు సమర్పణ

ఏప్రిల్‌లో శ్రీకోదండరామాలయంలో విశేష ఉత్సవాలు

టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ నెలలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. ఏప్రిల్‌ 7, 14, 21, 28వ తేదీల్లో శనివారాలు కావడంతో ఉదయం 6.00 గంటలకు మూలవర్లకు అభిషేకం…

View More ఏప్రిల్‌లో శ్రీకోదండరామాలయంలో విశేష ఉత్సవాలు

విళంబినామ సంవత్సరంలో అన్నీ శుభాలే

టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, సంక్షేమ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఆదివారం శ్రీ విళంబినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు జాతికి ముఖ్యమైన పండుగ ఉగాది అన్నారు.…

View More విళంబినామ సంవత్సరంలో అన్నీ శుభాలే

టిటిడి అనుబంధ ఆలయాల్లో ఘనంగా విళంబినామ ఉగాది వేడుకలు

తిరుపతిలో టిటిడికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో ఆదివారం విళంబినామ ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు పెద్దసంఖ్యలో ఆలయాలకు విచ్చేసి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో… తిరుచానూరులోని శ్రీ…

View More టిటిడి అనుబంధ ఆలయాల్లో ఘనంగా విళంబినామ ఉగాది వేడుకలు

వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం ఎక్కువ మంది వయో వృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు కల్పించాలన్న ఉన్నతాశయంతో టిటిడి ప్రతి నెలా రెండు సామాన్య…

View More వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం

ఘనంగా పాలిమర్‌ పీఠాధిపతి పర్యాయ ఉత్సవం

కర్ణాటక రాష్ట్రం ఉడిపిలోని శ్రీ పాలిమర్‌ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాధీశతీర్థస్వామివారి పర్యాయ ఉత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈ ఉత్సవంలో టిటిడి ఈవో  అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు  పాల్గొన్నారు. టిటిడి తరఫున…

View More ఘనంగా పాలిమర్‌ పీఠాధిపతి పర్యాయ ఉత్సవం

ఘనంగా పాలిమర్‌ పీఠాధిపతి పర్యాయ ఉత్సవం

కర్ణాటక రాష్ట్రం ఉడిపిలోని శ్రీ పాలిమర్‌ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాధీశతీర్థస్వామివారి పర్యాయ ఉత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈ ఉత్సవంలో టిటిడి ఈవో  అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు  పాల్గొన్నారు. టిటిడి తరఫున…

View More ఘనంగా పాలిమర్‌ పీఠాధిపతి పర్యాయ ఉత్సవం

గోవులను రక్షించుకుందాం.. సంస్కృతిని కాపాడుకుందాం

సకల దేవతాస్వరూపాలైన గోవులను రక్షించుకోవడం ద్వారా సనాతన భారతీయ హైందవ సంస్కృతిని కాపాడుకోవచ్చు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో మంగళవారం కనుమ పండుగ సందర్బంగా గో మహోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా…

View More గోవులను రక్షించుకుందాం.. సంస్కృతిని కాపాడుకుందాం

గోవులను రక్షించుకుందాం.. సంస్కృతిని కాపాడుకుందాం

సకల దేవతాస్వరూపాలైన గోవులను రక్షించుకోవడం ద్వారా సనాతన భారతీయ హైందవ సంస్కృతిని కాపాడుకోవచ్చు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో మంగళవారం కనుమ పండుగ సందర్బంగా గో మహోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా…

View More గోవులను రక్షించుకుందాం.. సంస్కృతిని కాపాడుకుందాం

వైభవంగా భజనమండళ్ల శోభాయాత్ర

టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనమండళ్ల శోభాయాత్ర సోమవారం సాయంత్రం వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరుగనున్న ధనుర్మాస పూజాసహిత శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు తిరుపతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా…

View More వైభవంగా భజనమండళ్ల శోభాయాత్ర