ముస్లింరాజుల దాడులను ఎదురొడ్డి నిలిచిన ప్రసన్న వెంకటేశ్వర ఆలయం

కర్ణాటక రాష్ట్రం బెంగుళూరుకు సుమారు 60 కిలోమీటర్లదూరంలోని దొడ్డబళ్ళాపూర్ లో నెలకొని ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయం ఎంతో మహిమాన్వితమైనది. ఈ ఆలయం సుమారు 400 ఏళ్ళ క్రితం నిర్మించబడిందని తెలుస్తోంది. టిప్పుసుల్తాన్…

View More ముస్లింరాజుల దాడులను ఎదురొడ్డి నిలిచిన ప్రసన్న వెంకటేశ్వర ఆలయం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పురుహూతికా శక్తి పీఠం

తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పిఠాపురం. పూర్వం దీన్ని పిష్టాపురం అని పిలిచేవారు. ఇక్కడ పురుహూతికా శక్తి పీఠం ఉంది. అందుకే ఇది పిఠాపురం అయింది. వ్యాసుల వారు శిష్య సమేతంగా ఇక్కడ…

View More ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పురుహూతికా శక్తి పీఠం

కుంభకోణం: కుంభం నుంచి అమృతం వెలువడిన ప్రదేశం

దేవాలయాలకు నిలయమైన తమిళనాడులో ముఖ్యమైన నగరాలలో తంజావూరు జిల్లాలో కుంభకోణం ఒకటి. ఇది చెన్నైకి దక్షిణాన 270 కిలోమీటర్ల దూరంలో వెలసింది. కుంభకోణానికి ఉత్తరాన కావేరి నది, దక్షిణాన అరనలారు నది ప్రవహిస్తున్నాయి.  ఈ…

View More కుంభకోణం: కుంభం నుంచి అమృతం వెలువడిన ప్రదేశం

శ్రీరంగనాధుడు కొలువై ఉన్న క్షేత్రం శ్రీరంగం

శ్రీరంగం ఆలయం, తిరుచిరాపల్లి లేదా ట్రిచి పట్టణానికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేవాలయం కావేరి – కొల్లిదం (కావేరి నదికి ఉపనది) నదుల మధ్య కొలువై ఉంది. ఈ క్షేత్రం నిత్యం…

View More శ్రీరంగనాధుడు కొలువై ఉన్న క్షేత్రం శ్రీరంగం

అయోధ్యలో రేపటి నుంచి దర్శనాలకు అనుమతి

అయోధ్యలో జగదభిరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం పూర్తయ్యింది. దీంతో మంగళవారం నుంచి భక్తులను దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. 2.7 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆలయంలో ఆ దర్శనానికి ఎలా వెళ్లాలనేది శ్రీరామ జన్మభూమి తీర్థ…

View More అయోధ్యలో రేపటి నుంచి దర్శనాలకు అనుమతి

పంచారామ క్షేత్రాలు 2023 : సామర్లకోట శ్రీ కొమరారామ భీమేశ్వరస్వామి ఆలయం

శ్రీ కొమరారామ భీమేశ్వర ఆలయం పంచారామ క్షేత్రాలలో ఒకటి. తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు కిలోమీటరు దూరంలో ఉన్న భీమవరంలో ఈ ఆలయం ఉంది. ఇక్కడి ఆలయం 60 అడుగుల ఎత్తులో రెండు అంతస్థులుగా ఉంటుంది.…

View More పంచారామ క్షేత్రాలు 2023 : సామర్లకోట శ్రీ కొమరారామ భీమేశ్వరస్వామి ఆలయం

నిమిషంలోనే కోర్కెలు తీర్చే నిమిషాంబిక

దక్షిణాదిన కృష్ణా, గోదావరి, తుంగభద్రలతో సరిసమానమైన ప్రాభవం కలిగిన నది  కావేరి. ఆ కావేరీ నదీ తీరాన ఎన్నో రాజ్యాలు వెలిశాయి, ఎన్నో సంస్కృతులు విరిశాయి.  ఇప్పటికీ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో తాగునీటికీ, సాగునీటికీ…

View More నిమిషంలోనే కోర్కెలు తీర్చే నిమిషాంబిక

దత్త జయంతి-2022: దత్తజయంతి ఎప్పుడు జరుపుకుంటారు? దత్త జయంతి విశిష్ఠత ఏమిటి?

  దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశలతో కూడిన అవతారమూర్తి.  శ్రీ దత్తాత్రేయ జయంతి ని మార్గశిర శుక్ల పౌర్ణిమనాడు జరుపుకుంటారు. త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపులు.…

View More దత్త జయంతి-2022: దత్తజయంతి ఎప్పుడు జరుపుకుంటారు? దత్త జయంతి విశిష్ఠత ఏమిటి?

దత్త జయంతి-2022: దత్తజయంతి ఎప్పుడు జరుపుకుంటారు? దత్త జయంతి విశిష్ఠత ఏమిటి?

  దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశలతో కూడిన అవతారమూర్తి.  శ్రీ దత్తాత్రేయ జయంతి ని మార్గశిర శుక్ల పౌర్ణిమనాడు జరుపుకుంటారు. త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపులు.…

View More దత్త జయంతి-2022: దత్తజయంతి ఎప్పుడు జరుపుకుంటారు? దత్త జయంతి విశిష్ఠత ఏమిటి?

ఒడిషా టూరిజం: ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రసిద్ధిగాంచిన ఒడిస్సా

ఒడిస్సా రాష్ట్రం ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రసిద్ధిచెందింది. అనేక చారిత్రక దేవాలయాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం. భారతదేశం కళలకు పుట్టినిల్లు. దేశంలోని ప్రతీ రాష్ట్రం ఒక పర్యాటక ప్రాంతంగానో, ఆధ్యాత్మిక ప్రాంతంగానో…

View More ఒడిషా టూరిజం: ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రసిద్ధిగాంచిన ఒడిస్సా