వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ పట్టాభిషేక మహోత్సవాలు టిటిడి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఆగస్టు 17న సాయంత్రం 6 గంటలకు సేనాధిపతి ఉత్సవం,…
View More వాల్మీకిపురం ఉత్సవాలు: ఆగస్టు 17 నుంచి 19 వరకు వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు
