కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు

శ్రీరామనవమిని పురస్కరించుకుని  మార్చి 17 నుండి 25వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా మార్చి 16న అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. మార్చి 19న ఉగాది ఆస్థానం,…

View More కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు

శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి పుష్పయాగానికి మార్చి 14న అంకురార్పణ

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పుష్పయాగానికి మార్చి 14వ తేదీ సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు అంకురార్పణ నిర్వహిస్తారు. మార్చి 15న పుష్పయాగం సందర్భంగా ఉదయం 10 నుండి 11…

View More శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి పుష్పయాగానికి మార్చి 14న అంకురార్పణ

తొండమాన్ పురంలో హంస వాహనంపై ఊరేగిన శ్రీ వేంకటేశ్వర స్వామి

  తొండమాన్‌పురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా సాగుతున్నాయి. ఈ నెల  16వ తేదీ నుండి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తేదీ వరకు…

View More తొండమాన్ పురంలో హంస వాహనంపై ఊరేగిన శ్రీ వేంకటేశ్వర స్వామి

చిన్నశేష వాహనంపై శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం

  హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో  భాగంగా రెండో రోజైన బుధవారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.…

View More చిన్నశేష వాహనంపై శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం

నాగలాపురంలో అష్ట‌బంధ‌న మ‌హాసంప్రోక్ష‌ణ‌కు అంకురార్పణ

నాగలాపురం శ్రీ వేదవల్లీ సమేత వేదనారాయణస్వామివారి ఆలయంలో ఫిబ్ర‌వ‌రి 17 నుండి 22వ తేదీ వ‌ర‌కు జరుగనున్న విమాన జీర్ణోద్ధరణ అష్ట‌బంధ‌న మ‌హాసంప్రోక్ష‌ణ కార్యక్రమానికి మంగళవారం సాయంత్రం 5.30 గంట‌ల‌కు శాస్త్రోక్తంగా ఆచార్య ఋత్విక్…

View More నాగలాపురంలో అష్ట‌బంధ‌న మ‌హాసంప్రోక్ష‌ణ‌కు అంకురార్పణ

మార్చి 3న చంద్ర గ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత

చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీ ఉదయం 9 నుండి సాయంత్రం 7.30 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని సుమారు 10.30 గంటల పాటు మూసివేయనున్నారు. మార్చి 3వ తేదీ  సాయంత్రం…

View More మార్చి 3న చంద్ర గ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత

తిరుమలలో శ్రీమధ్వ విజయం పారాయణం

  మధ్వ నవమిని పురస్కరించుకుని టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం తిరుమలలోని ఆస్థాన మండపంలో 140 మంది పండితులు శ్రీ మధ్వ విజయం పారాయణం చేశారు. ఈ సందర్భంగా భువనగిరి…

View More తిరుమలలో శ్రీమధ్వ విజయం పారాయణం

ఫిబ్రవరిలో జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు

  తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ సమీపంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 17 నుండి 25వ తేదీ వరకు జరగనున్నాయి. ఫిబ్రవరి 16వ తేదీ సాయంత్రం…

View More ఫిబ్రవరిలో జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తెప్పపై కనువిందుచేసిన ఆండాళ్ సమేత శ్రీకృష్ణస్వామి

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా నాలుగోరోజు గురువారం సాయంత్రం ఆండాళ్‌ సమేత శ్రీకృష్ణస్వామివారు తెప్పలపై విహరించి భక్తులకు అభయమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 10…

View More తెప్పపై కనువిందుచేసిన ఆండాళ్ సమేత శ్రీకృష్ణస్వామి

ర‌థస‌ప్త‌మికి సర్వం సిద్ధం చేసిన టీటీడీ

శ్రీవారి ఆలయంలో జ‌న‌వ‌రి 25వ తేదీన నిర్వ‌హించ‌నున్న రథ సప్తమి వేడుకలకు టీటీడీ సర్వం సిద్ధంచేసింది. ఆ రోజున ఒకరోజు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తోంది.   రథసప్తమి వాహన సేవల…

View More ర‌థస‌ప్త‌మికి సర్వం సిద్ధం చేసిన టీటీడీ