అంగరంగ వైభవంగా శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలు

తంబళ్లపల్లి మండలం కోసువారిపల్లిలో శ‌నివారం ఉద‌యం ధ్వజారోహణంతో శాస్త్రోక్తంగా ప్రారంభమయిన శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలుఅంగరంగ వైభవంగా సాగుతున్నాయి.  బ్ర‌హ్మోత్స‌వాల్లో ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌రకు, రాత్రి 8 నుండి…

View More అంగరంగ వైభవంగా శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలు

శ్యామలా నవరాత్రుల విశిష్ఠత: రేపటినుంచి శ్యామలా నవరాత్రులు ప్రారంభం

నవరాత్రులు ఎంతో విశేషమైనవి. ఈ శ్యామలా దేవి తిరుగాడే నవరాత్రులలో అమ్మవారిని  భక్తి శ్రద్ధలతో పూజిస్తే మంచి ఉద్యోగాలు, ఉన్నత పదవులు,  విద్య, ఐశ్వర్యం లభిస్తాయి. అంతేకాక బార్య భర్తల మధ్య అన్యోన్యత,  వివాహం…

View More శ్యామలా నవరాత్రుల విశిష్ఠత: రేపటినుంచి శ్యామలా నవరాత్రులు ప్రారంభం

శ్యామలా నవరాత్రుల విశిష్ఠత: రేపటినుంచి శ్యామలా నవరాత్రులు ప్రారంభం

నవరాత్రులు ఎంతో విశేషమైనవి. ఈ శ్యామలా దేవి తిరుగాడే నవరాత్రులలో అమ్మవారిని  భక్తి శ్రద్ధలతో పూజిస్తే మంచి ఉద్యోగాలు, ఉన్నత పదవులు,  విద్య, ఐశ్వర్యం లభిస్తాయి. అంతేకాక బార్య భర్తల మధ్య అన్యోన్యత,  వివాహం…

View More శ్యామలా నవరాత్రుల విశిష్ఠత: రేపటినుంచి శ్యామలా నవరాత్రులు ప్రారంభం

తంజావూరు: మహిమాన్వితమైన శైవాలయం తంజావూరు బృహదీశ్వర ఆలయం

    ప్రాచీన హిందూ దేవాలయాల్లో బృహదీశ్వర ఆలయం తన కంటూ ఒక ప్రత్యేక పాత్రను కలిగి ఉంది. తమిళనాడు రాష్ట్రంలోని  కావేరి నదీ తీరంలో  తంజావూరు లో మహిమాన్వితమైన శైవాలయం ఉంది. దీనిని 11వ శతాబ్దంలో…

View More తంజావూరు: మహిమాన్వితమైన శైవాలయం తంజావూరు బృహదీశ్వర ఆలయం

శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి 136 వ జయంతి

క‌విగా, ర‌చ‌యిత‌గా, తాళ‌ప‌త్ర ప‌రిశోధ‌కుడిగా తెలుగు సాహితీరంగంలో త‌న‌దైన ముద్ర వేసిన శ్రీ వేటూరి ప్ర‌భాక‌ర‌శాస్త్రి  136వ‌ జయంతిని ఎస్‌వి ఓరియంటల్ కళాశాలలో బుధవారం నిర్వహించారు.  తిరుమ‌ల శ్రీ‌వారిపై అన్న‌మ‌య్య ర‌చించిన సంకీర్త‌న‌ల‌ను అనువదించి…

View More శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి 136 వ జయంతి

శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి 136 వ జయంతి

క‌విగా, ర‌చ‌యిత‌గా, తాళ‌ప‌త్ర ప‌రిశోధ‌కుడిగా తెలుగు సాహితీరంగంలో త‌న‌దైన ముద్ర వేసిన శ్రీ వేటూరి ప్ర‌భాక‌ర‌శాస్త్రి  136వ‌ జయంతిని ఎస్‌వి ఓరియంటల్ కళాశాలలో బుధవారం నిర్వహించారు.  తిరుమ‌ల శ్రీ‌వారిపై అన్న‌మ‌య్య ర‌చించిన సంకీర్త‌న‌ల‌ను అనువదించి…

View More శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి 136 వ జయంతి

ధార్మిక సదస్సులో చివరిరోజు స్వామీజీల అనుగ్రహ భాషణం

  తిరుమల ఆస్థాన మండపంలో మూడు రోజుల పాటు జరిగిన శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు సోమవారం ముగిసింది. చివరి రోజు పలువురు స్వామీజీలు అనుగ్రహ భాషణం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.…

View More ధార్మిక సదస్సులో చివరిరోజు స్వామీజీల అనుగ్రహ భాషణం

బ్రేక్ ద‌ర్శ‌నం భక్తులకు ఎస్ఎంఎస్ పే సిస్ట‌మ్‌

తిరుమల శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం విచ‌క్ష‌ణ కోటాలో కేటాయించే బ్రేక్ ద‌ర్శ‌నం టికెట్లు పొందే భ‌క్తుల సౌక‌ర్యార్థం టీటీడీ నూత‌నంగా ఎస్ఎంఎస్ పే సిస్ట‌మ్ విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీ నుండి ఈ…

View More బ్రేక్ ద‌ర్శ‌నం భక్తులకు ఎస్ఎంఎస్ పే సిస్ట‌మ్‌

హిందూ ధర్మంలోకి ఇతర మతస్తులకు స్వాగతం

  మానవులు ధర్మబద్ధంగా జీవించాలని తెలిపే సనాతన హిందూ  ధర్మం ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన మత విశ్వాసమని, ఈ ధర్మాన్ని ఆచరించేందుకు తమకు తాముగా, స్వచ్ఛందంగా ముందుకు వచ్చే ఇతర మతాలకు చెందిన వారిని స్వాగతిస్తున్నామని…

View More హిందూ ధర్మంలోకి ఇతర మతస్తులకు స్వాగతం

శ్రీవారి ఆశీస్సులతో ధార్మిక సదస్సు విజయవంతం

  తిరుమల ఆస్థాన మండపంలో జరుగుతున్న ధార్మిక సదస్సుకు 57 మంది స్వామీజీలను ఆహ్వానించగా అందరూ ప్రత్యక్షంగా, పరోక్షంగా అనుగ్రహభాషణం అందించారని, ఈ విధంగా సదస్సు విజయవంతమైందని టీటీడీ తెలిపింది. స్వామివారి ఆశీస్సులతో నభూతో…

View More శ్రీవారి ఆశీస్సులతో ధార్మిక సదస్సు విజయవంతం