టిటిడి హిందూధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో నవంబరు 29, 30వ తేదీల్లో వార్షిక గీతాజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని హిందూ ధర్మప్రచార పరిషత్ కేంద్రాలతో పాటు…
View More నవంబరు 29, 30వ తేదీల్లో వార్షిక గీతా జయంతి ఉత్సవాలుCategory: Bhakti Samacharam
భక్తులకు అందుబాటులో ”వేదం – జీవన విధానం” సరళమైన తెలుగులో వేదాల సారం
వేదాల్లో మానవ జీవన విధానం ఆ కాలంలో ఎలావుండేదో చక్కని సరళమైన తేట తెలుగులో వివరిస్తున్న గ్రంథమే ఈ ‘వేదం-జీవనవిధానం’. అన్ని వేదాలకు ధర్మమే మూలం అని మనుస్మ తి చెబుతుంది. ‘అన్ని వేదాలచేత…
View More భక్తులకు అందుబాటులో ”వేదం – జీవన విధానం” సరళమైన తెలుగులో వేదాల సారంభక్తులకు అందుబాటులో ”వేదం – జీవన విధానం” సరళమైన తెలుగులో వేదాల సారం
వేదాల్లో మానవ జీవన విధానం ఆ కాలంలో ఎలావుండేదో చక్కని సరళమైన తేట తెలుగులో వివరిస్తున్న గ్రంథమే ఈ ‘వేదం-జీవనవిధానం’. అన్ని వేదాలకు ధర్మమే మూలం అని మనుస్మ తి చెబుతుంది. ‘అన్ని వేదాలచేత…
View More భక్తులకు అందుబాటులో ”వేదం – జీవన విధానం” సరళమైన తెలుగులో వేదాల సారండిసెంబరు నెలలో తిరుమలలో విశేషపర్వదినాలు
డిసెంబరు 3 దత్తజయంతి, శ్రీ తిరుప్పాణాళ్వార్ వర్ష తిరునక్షత్రం, తిరుమల శ్రీవారి సన్నిధిన కార్తీక దీపోత్సవం. డిసెంబరు 16 ధనుర్మాసం ప్రారంభం డిసెంబరు 17 తొండరప్పొడి ఆళ్వార్ వర్ష తిరునక్షత్రం. డిసెంబరు 18 18…
View More డిసెంబరు నెలలో తిరుమలలో విశేషపర్వదినాలువైకుంఠ ద్వాదశికి రూ.300/- టికెట్ల ఆన్లైన్ కోటా 5,000
భక్తుల సౌకర్యార్థం వైకుంఠ ద్వాదశి పర్వదినం, ఆంగ్ల నూతన సంవ్సరాది సందర్భంగా టిటిడి రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను నవంబరు 25వ తేదీ ఉదయం 10.00 గంటలకు టిటిడి వెబ్సైట్లో భక్తులకు అందుబాటులో…
View More వైకుంఠ ద్వాదశికి రూ.300/- టికెట్ల ఆన్లైన్ కోటా 5,000శోభాయమానంగా శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి నవాహ్నిక కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిసిన అనంతరం పుష్పయాగ మహోత్సవాన్ని టిటిడి శుక్రవారం నాడు అమ్మవారి ఆలయంలో నేత్ర పర్వంగా నిర్వహించింది. ఈ సందర్భంగా టిటిడి ఉద్యానవన శాఖకు…
View More శోభాయమానంగా శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగంచంద్రప్రభ వాహనంపై సిరుల తల్లి
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన మంగళవారం రాత్రి 8.00 గంటల నుండి 10.00 గంటల వరకు అమ్మవారు చంద్రప్రభ వాహనంపై ఊరేగి భక్తులను అనుగ్రహించారు. క్షీరసాగరంలో సముద్భవించిన లక్ష్మికి…
View More చంద్రప్రభ వాహనంపై సిరుల తల్లినవంబరు 14న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో లక్ష కుంకుమార్చన
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా నవంబరు 14వ తేదీ మంగళవారం ఆలయంలో లక్ష కుంకుమార్చన వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహిస్తారు. అనంతరం…
View More నవంబరు 14న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో లక్ష కుంకుమార్చనతిరుమలలోని అతిథిగృహాల నిర్వహణపై జె.ఈ.ఓ సమీక్ష
తిరుమలలోని వివిధ అతిథిగృహాల నిర్వహణపై తిరుమల జె.ఈ.ఓ శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు శుక్రవారంనాడు అన్నమయ్య భవనంలో ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన గతనెల 10వ తారీఖున ఇంజనీరింగ్ అధికారుల బృందంతో…
View More తిరుమలలోని అతిథిగృహాల నిర్వహణపై జె.ఈ.ఓ సమీక్షతిరుమలలోని అతిథిగృహాల నిర్వహణపై జె.ఈ.ఓ సమీక్ష
తిరుమలలోని వివిధ అతిథిగృహాల నిర్వహణపై తిరుమల జె.ఈ.ఓ శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు శుక్రవారంనాడు అన్నమయ్య భవనంలో ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన గతనెల 10వ తారీఖున ఇంజనీరింగ్ అధికారుల బృందంతో…
View More తిరుమలలోని అతిథిగృహాల నిర్వహణపై జె.ఈ.ఓ సమీక్ష
