ఘనంగా ”తిరుమలనంబి తన్నీరముదు” ఉత్సవం

  తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గ‌త ఏడాది డిసెంబర్ 12వ తేదీ నుండి 25 రోజుల పాటు జరిగిన అధ్యయనోత్సవాలు జనవరి 5,  శుక్ర‌వారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీదేవి,…

View More ఘనంగా ”తిరుమలనంబి తన్నీరముదు” ఉత్సవం

సౌభాగ్యంకోసం సా విత్రిగౌరీ వ్రతం

సావిత్రి గౌరివ్రతం చేసే మహిళలకు దీర్ఘ సుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం. ముక్కనుమ రోజున  మహిళలు సావిత్రి గౌరీ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఈ నోమునే బొమ్మలనోము అని కూడా పిలుస్తారు.  సావిత్రి గౌరీదేవి…

View More సౌభాగ్యంకోసం సా విత్రిగౌరీ వ్రతం

తిరుమలలో యువతకు బ్రేక్ దర్శనం

యువతకు శ్రీవారి బ్రేక్ దర్శనం పైన టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. యువతలో హైందవ ధర్మవ్యాప్తి కోసం 25 ఏళ్లలోపు వారికి రామకోటి తరహాలో గోవింద కోటి పుస్తకాలను టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. 200…

View More తిరుమలలో యువతకు బ్రేక్ దర్శనం

తిరుమలలో వైభవంగా ప్రణయ కలహ మ‌హోత్సవం

తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం ప్రణయ కలహ మ‌హోత్సవం వేడుకగా జరిగింది. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి సరిగ్గా ఆరో రోజు, అధ్యయనోత్సవంలో 17వ రోజు తిరుమలలో ప్రణయ కలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో…

View More తిరుమలలో వైభవంగా ప్రణయ కలహ మ‌హోత్సవం

శాస్త్రోక్తంగా రుద్రహోమం

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి హోమం (రుద్ర‌హోమం) డిసెంబరు 1 శుక్రవారం రోజున శాస్త్రోక్తంగా ప్రారంభ‌మైంది. నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 1 నుండి 11వ…

View More శాస్త్రోక్తంగా రుద్రహోమం

న‌వంబ‌రు 10న ఆన్‌లైన్‌లో 2.25 ల‌క్షల వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు

డిసెంబరు 23 నుండి 2024 జనవరి 1వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యంలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన 2.25 ల‌క్ష‌ల రూ.300/- దర్శన టికెట్ల కోటాను న‌వంబ‌రు 10వ తేదీ ఆన్‌లైన్‌లో విడుదల…

View More న‌వంబ‌రు 10న ఆన్‌లైన్‌లో 2.25 ల‌క్షల వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు

న‌వంబ‌రు 10న ఆన్‌లైన్‌లో 2.25 ల‌క్షల వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు

డిసెంబరు 23 నుండి 2024 జనవరి 1వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యంలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన 2.25 ల‌క్ష‌ల రూ.300/- దర్శన టికెట్ల కోటాను న‌వంబ‌రు 10వ తేదీ ఆన్‌లైన్‌లో విడుదల…

View More న‌వంబ‌రు 10న ఆన్‌లైన్‌లో 2.25 ల‌క్షల వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు

నవంబ‌రు 20 నుండి కార్తీక దీపోత్సవాలు- టీటీడీ

ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా న‌వంబ‌రు 20న తిరుప‌తి, 27న క‌ర్నూలు, డిసెంబ‌రు 4న విశాఖపట్నంలోను కార్తీక దీపోత్సవాలు నిర్వ‌హించడానికి టిటిడీ ఏర్పాట్లు చేస్తోంది.  దాత‌ల స‌హ‌కారంతో ఈ మూడు ప్రాంతాల్లో కార్తీక దీపోత్స‌వాలునిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఆయా…

View More నవంబ‌రు 20 నుండి కార్తీక దీపోత్సవాలు- టీటీడీ

పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 10 నుండి 18వ తేదీ వరకు జరుగనున్నాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో వీటిని వైభవంగా నిర్వహి౦చడానికి టిటిడీ అన్ని ఏర్పాట్లు చేస్తో౦ది. …

View More పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు

పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 10 నుండి 18వ తేదీ వరకు జరుగనున్నాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో వీటిని వైభవంగా నిర్వహి౦చడానికి టిటిడీ అన్ని ఏర్పాట్లు చేస్తో౦ది. …

View More పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు