తిరుమల శేషాచల అడవుల్లోని పుణ్యతీర్థాల్లో ఒకటైన శ్రీ రామకృష్ణతీర్థ ముక్కోటి గురువారం వేడుకగా జరిగింది. ప్రతిఏటా పుష్య మాసంలో పౌర్ణమినాడు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. శ్రీరామకృష్ణ మహర్షి తపోబలంతో ఈ…
View More వేడుకగా శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటిAuthor: Bhakti
వెయ్యేళ్ళయినా చెక్కుచెదరని తంజావూరు ఆలయం
తమిళనాడు రాష్ట్రంలో ఉన్నచారిత్రక ప్రదేశాల్లో తంజావూరు ముఖ్యమైనది. ఇక్కడి ఆలయాల్లోని శిల్పకళ అలనాటి శిల్పుల కళానైపుణ్యానికి అద్దం పడుతుంది. తంజావూరులో 74 దేవాలయాలున్నాయి. వాటిలో బృహదీశ్వరాలయం చాలా ప్రాముఖ్యత కలిగినది. బృహదీశ్వరాలయ విశిష్టత బృహదీశ్వరాలయాన్ని…
View More వెయ్యేళ్ళయినా చెక్కుచెదరని తంజావూరు ఆలయంఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ రేపే
ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్నట్టు దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం అధికారులు తెలియచేసారు. గురువారం ఉదయం 5.55 గంటలకు దుర్గగుడి ఘాట్రోడ్డు వద్ద ఉన్న కామధేను అమ్మవారి ఆలయం నుంచి గిరి…
View More ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ రేపేశ్రీరంగనాధుడు కొలువై ఉన్న క్షేత్రం శ్రీరంగం
శ్రీరంగం ఆలయం, తిరుచిరాపల్లి లేదా ట్రిచి పట్టణానికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేవాలయం కావేరి – కొల్లిదం (కావేరి నదికి ఉపనది) నదుల మధ్య కొలువై ఉంది. ఈ క్షేత్రం నిత్యం…
View More శ్రీరంగనాధుడు కొలువై ఉన్న క్షేత్రం శ్రీరంగంరామేశ్వర ఆలయం రామాయణ కాలంనాటిది
ద్వాదశ జ్యోతిర్లింగాలకు హిందూ ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ జ్యోతిర్లింగాలు స్వయంగా వెలసినవని.. మానవ నిర్మితాలు కాదని నమ్మకం. సనాతన హిందూ మతానికి సంబంధించిన చార్ ధామ్లలో ఒకటైన రామేశ్వర.. జ్యోతిర్లింగం తమిళనాడులోని…
View More రామేశ్వర ఆలయం రామాయణ కాలంనాటిదిఅయోధ్యలో రేపటి నుంచి దర్శనాలకు అనుమతి
అయోధ్యలో జగదభిరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం పూర్తయ్యింది. దీంతో మంగళవారం నుంచి భక్తులను దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. 2.7 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆలయంలో ఆ దర్శనానికి ఎలా వెళ్లాలనేది శ్రీరామ జన్మభూమి తీర్థ…
View More అయోధ్యలో రేపటి నుంచి దర్శనాలకు అనుమతిధర్మగిరిలో ఘనంగా సంపూర్ణ వాల్మీకిరామాయణ పారాయణం
అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకుని తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో సోమవారం సంపూర్ణ వాల్మీకిరామాయణ పారాయణం ఘనంగా జరిగింది. ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని…
View More ధర్మగిరిలో ఘనంగా సంపూర్ణ వాల్మీకిరామాయణ పారాయణంఅయోధ్య ప్రతిష్టాపనకోసం అత్తింటినుంచి సారె
శ్రీరాముని భార్య జానకి మాత జన్మస్థలం నేపాల్ దేశం జనక్పూర్లోని జానకి ఆలయం అయోధ్య రామ ప్రతిష్ఠా కార్యక్రమాల్లో, సాంస్కృతిక, మతపరమైన ఉత్సవాలతో వేడుకలలో పాల్గొనడానికి సర్వాంగసుందరంగా సిద్ధమయింది. జనకమహారాజు కుమార్తె అయిన సీతాదేవి నివాస…
View More అయోధ్య ప్రతిష్టాపనకోసం అత్తింటినుంచి సారెఅయోధ్య ఆలయంలో రామకథా విశేషాలు
అయోధ్య రామ మందిరం అనేక చారిత్రక విశేషాలతో నిర్మించబడింది. ఈ ఆలయం శ్రీరాముని జన్మస్థలం, మతపరమైన చారిత్రక ప్రాముఖ్యత కలిగి ఉండటం గమనార్హం. రాముని వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఈ ఆలయాన్ని నిర్మించారు.…
View More అయోధ్య ఆలయంలో రామకథా విశేషాలుఏప్రిల్ నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా ఏప్రిల్ నెలకు సంబంధించిన…
View More ఏప్రిల్ నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
