భక్తుల భద్రతే ధ్యేయంగా ఎస్పీఎఫ్‌ సిబ్బంది విధులు

శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం అప్రమత్తంగా ఎస్పీఎఫ్‌ సిబ్బంది విధులు నిర్వహించాలని టిటిడి ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ ఎ.రవికృష్ణ సూచించారు. తిరుపతిలోని శ్వేత భవనంలో…

View More భక్తుల భద్రతే ధ్యేయంగా ఎస్పీఎఫ్‌ సిబ్బంది విధులు

నడకమార్గాల్లో టోకెన్ల జారీపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి : తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌ శ్రీనివాసరాజు

తిరుమల దర్శనార్థం కాలినడకన వస్తున్న భక్తులకు టోకెన్ల జారీ విధానాన్ని తెలియజేసేందుకు అలిపిరి, శ్రీవారిమెట్టు నడకమార్గాల్లో 5 భాషల్లో ఫ్లెక్సీ బోర్డులను ఏర్పాటు చేయాలని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌.శ్రీనివాసరాజు ఇంజినీరింగ్‌ అధికారులను…

View More నడకమార్గాల్లో టోకెన్ల జారీపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి : తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌ శ్రీనివాసరాజు

నడకమార్గాల్లో టోకెన్ల జారీపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి : తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌ శ్రీనివాసరాజు

తిరుమల దర్శనార్థం కాలినడకన వస్తున్న భక్తులకు టోకెన్ల జారీ విధానాన్ని తెలియజేసేందుకు అలిపిరి, శ్రీవారిమెట్టు నడకమార్గాల్లో 5 భాషల్లో ఫ్లెక్సీ బోర్డులను ఏర్పాటు చేయాలని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌.శ్రీనివాసరాజు ఇంజినీరింగ్‌ అధికారులను…

View More నడకమార్గాల్లో టోకెన్ల జారీపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి : తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌ శ్రీనివాసరాజు

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా సాత్తుమొర

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆదివారం శ్రీచక్రత్తాళ్వార్‌ సాత్తుమొర, శ్రీ ప్రతివాది భయంకరన్‌ అన్నన్‌ సాత్తుమొర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీనారాయణస్వామివారి ఆలయం నుంచి ఉదయం 8.00 నుంచి 9.30 గంటల…

View More శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా సాత్తుమొర

జూలై 28న తిరుమలలో గరుడ పంచమి గరుడవాహనంపై ఊరేగనున్న శ్రీవారు

జూలై 28వ తేదీ శుక్రవారంనాడు గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో శ్రీ మలయప్పస్వామివారు రాత్రి 7.00 నుండి 9.00 గంటల వరకు తమ ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు.…

View More జూలై 28న తిరుమలలో గరుడ పంచమి గరుడవాహనంపై ఊరేగనున్న శ్రీవారు

జూలై 28న తిరుమలలో గరుడ పంచమి గరుడవాహనంపై ఊరేగనున్న శ్రీవారు

జూలై 28వ తేదీ శుక్రవారంనాడు గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో శ్రీ మలయప్పస్వామివారు రాత్రి 7.00 నుండి 9.00 గంటల వరకు తమ ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు.…

View More జూలై 28న తిరుమలలో గరుడ పంచమి గరుడవాహనంపై ఊరేగనున్న శ్రీవారు

టిటీడీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు

టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో జూలై 26 నుంచి 30వ తేదీ వరకు ఐదు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి. జూలై 26వ తేదీన చిత్తూరు జిల్లా జిడి.నెల్లూరు మండపం నెల్లేపల్లిలోని జిల్లా…

View More టిటీడీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు

జూలై 26 నుంచి 30వ తేదీ వరకు ఐదు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు

టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో జూలై 26 నుంచి 30వ తేదీ వరకు ఐదు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి. జూలై 26వ తేదీన చిత్తూరు జిల్లా జిడి.నెల్లూరు మండపం నెల్లేపల్లిలోని జిల్లా…

View More జూలై 26 నుంచి 30వ తేదీ వరకు ఐదు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు

జూలై 31, ఆగస్టు 1వ తేదీల్లో తరిగొండ వెంగమాంబ 200వ వర్ధంతి ఉత్సవాలు

శ్రీ వేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలైన భక్త కవయిత్రి మాత శ్రీ తరిగొండ వెంగమాంబ 200వ వర్ధంతి ఉత్సవాలు జూలై 31, ఆగస్టు 1వ తేదీల్లో తరిగొండ, తిరుపతి, తిరుమలలో ఘనంగా జరుగనున్నాయి. వెంగమాంబ జన్మస్థలమైన…

View More జూలై 31, ఆగస్టు 1వ తేదీల్లో తరిగొండ వెంగమాంబ 200వ వర్ధంతి ఉత్సవాలు

తిరుమల సుపథం క్యూలైను ద్వారా ఐదేళ్లలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనం

తిరుమలలో బుధవారం సుపథం ప్రవేశమార్గం గుండా ఐదేళ్లలోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనం కల్పించారు. సుపథం మార్గం ద్వారా ఒక సంవత్సరంలోపు వయసున్న చంటిపిల్లలు, వారి తల్లిదండ్రులను దర్శనానికి అనుమతిస్తున్న విషయం విదితమే.…

View More తిరుమల సుపథం క్యూలైను ద్వారా ఐదేళ్లలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనం