విశాఖపట్నంలో కొలువైన సిరులతల్లి శ్రీ కనక మహాలక్ష్మీ అమ్మవారికి శ్రీవారి తరఫున శ్రీవారి ఆలయ పేష్కార్ శ్రీ రమేష్బాబు గురువారం పట్టు వస్త్రాలను సమర్పించారు. వీరికి అమ్మవారి ఆలయ ఈవో శ్రీమతి ఎస్.జ్యోతిమాధవి…
View More విశాఖపట్నంలోని శ్రీ కనక మహాలక్ష్మీ అమ్మవారికి శ్రీవారి సారెAuthor: Bhakti
తిరుమలకు విచ్చేసే భక్తులకు సమయ నిర్దేశిత సర్వదర్శన విధానం
తిరుమలకు విచ్చేసే భక్తులకు తక్కువ సమయంలో శ్రీవారి దర్శనార్థం కల్పించేందుకు ఉద్దేశించిన సమయ నిర్దేశిత సర్వదర్శనం(టైమ్స్లాట్) విధానాన్ని టిటిడి సిబ్బంది సమష్టిగా పనిచేసి విజయవంతం చేయాలని తిరుమల జెఈవో కోరారు. టిటిడి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న…
View More తిరుమలకు విచ్చేసే భక్తులకు సమయ నిర్దేశిత సర్వదర్శన విధానంశ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా ”బాలాలయం”
తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో బాలాలయం కార్యక్రమాలు సోమవారం ఉదయం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి భక్తులకు విశ్వరూప సర్వదర్శనం కల్పించారు. ఆ తరువాత ఉత్తర తిరుమంజనం, తోమాలసేవ, అర్చన…
View More శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా ”బాలాలయం”Significance of Vaikunta Ekadasi Vratam | వైకుంఠ ఏకాదశి వ్రత విశేషాలు తెలుసుకోండి
ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమంటున్నారు పండితులు. ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు…
View More Significance of Vaikunta Ekadasi Vratam | వైకుంఠ ఏకాదశి వ్రత విశేషాలు తెలుసుకోండితిరుపతి యాత్రలో తప్పక దర్శించతగిన ఆలయం అప్పలాయగుంట శ్రీ వేంకటేశ్వరాలయం
తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శనానికి మనం వెళ్లినప్పుడల్లా చుట్టుప్రక్కల ఉండే ప్రముఖ పుణ్యక్షేత్రాలను కూడా దర్శించుకోవడం పరిపాటి. అలా మీరు దర్శించాల్సిన ఆలయాల్లో ప్రముఖమైనది అప్పలాయగుంట శ్రీ వేంకటేశ్వరాలయం కూడా. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత…
View More తిరుపతి యాత్రలో తప్పక దర్శించతగిన ఆలయం అప్పలాయగుంట శ్రీ వేంకటేశ్వరాలయంరమణీయం రమణులవారి జీవితం
ఎవరి బోధా లేకుండా, తనంత తానే ఆత్మజ్ఞానిగా రూపొందినవారు రమణ మహర్షి. సుఖదుఃఖాలకు అతీతంగా జీవించి, ‘మహర్షి’ పేరును సార్థకం చేసుకున్నారు. ఆయనలో అప్రయత్నంగా కలిగిన ఆత్మవిచారం సహజ నిర్వికల్ప స్థితికి దారితీసింది. అరుణాచలం…
View More రమణీయం రమణులవారి జీవితంముమ్మరంగా సర్వదర్శనం టోకెన్ జారీ కౌంటర్ల పన
సర్వదర్శనం భక్తులకు టైంస్లాట్ విధానాన్ని అమలుచేసేందుకు ఉద్దేశించిన టోకెన్ జారీ కౌంటర్ల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని తిరుమల జెఈవో శ్రీ కెఎస్.శ్రీనివాసరాజు తెలిపారు. సర్వదర్శనం టోకెన్ జారీ కౌంటర్లపై శ్రీవారి ఆలయం, ఇంజినీరింగ్, అన్నదానం, విజిలెన్స్…
View More ముమ్మరంగా సర్వదర్శనం టోకెన్ జారీ కౌంటర్ల పనముమ్మరంగా సర్వదర్శనం టోకెన్ జారీ కౌంటర్ల పన
సర్వదర్శనం భక్తులకు టైంస్లాట్ విధానాన్ని అమలుచేసేందుకు ఉద్దేశించిన టోకెన్ జారీ కౌంటర్ల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని తిరుమల జెఈవో శ్రీ కెఎస్.శ్రీనివాసరాజు తెలిపారు. సర్వదర్శనం టోకెన్ జారీ కౌంటర్లపై శ్రీవారి ఆలయం, ఇంజినీరింగ్, అన్నదానం, విజిలెన్స్…
View More ముమ్మరంగా సర్వదర్శనం టోకెన్ జారీ కౌంటర్ల పనశ్రీవారిని దర్శించుకున్న శ్రీ వానమామలై జీయర్ స్వామి
తమిళనాడు రాష్ట్రం నంగునేరిలోని శ్రీ వానమామలై మఠాధిపతి శ్రీమత్ పరమహంస ఇత్యాది మధురకవి వానమామలై రామానుజ జీయర్స్వామివారు మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామిజీ ముందుగా పాత అన్నదాన భవనం వద్ద గల రావిచెట్టు…
View More శ్రీవారిని దర్శించుకున్న శ్రీ వానమామలై జీయర్ స్వామిశ్రీవారిని దర్శించుకున్న శ్రీ వానమామలై జీయర్ స్వామి
తమిళనాడు రాష్ట్రం నంగునేరిలోని శ్రీ వానమామలై మఠాధిపతి శ్రీమత్ పరమహంస ఇత్యాది మధురకవి వానమామలై రామానుజ జీయర్స్వామివారు మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామిజీ ముందుగా పాత అన్నదాన భవనం వద్ద గల రావిచెట్టు…
View More శ్రీవారిని దర్శించుకున్న శ్రీ వానమామలై జీయర్ స్వామి
