తెప్పపై శ్రీభూ సమేత మలయప్పస్వామివారి కటాక్షం

తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు తెప్పలపై భక్తులను కటాక్షించారు. ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగించి…

View More తెప్పపై శ్రీభూ సమేత మలయప్పస్వామివారి కటాక్షం

అంగరంగవైభవంగా కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి దివ్యకళ్యాణ మహోత్సవాలు

తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోరుకొండ  లక్ష్మీనరసింహస్వామివారి కళ్యాణోత్సవాలు నేటి నుంచి ఐదు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం ఇందుకు సంబంధించి ధ్వజారోహణ, అంకురార్పణ చేసారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాలు మార్చి రెండవ తేదీన…

View More అంగరంగవైభవంగా కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి దివ్యకళ్యాణ మహోత్సవాలు

తిరుమలలో సాలకట్ల తెప్పోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 25వ తేదీ ఆదివారం రాత్రి 7 గంటలకు తెప్పోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం తెప్పను సిద్ధం చేసి విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. స్వామి పుష్కరిణిని అందంగా…

View More తిరుమలలో సాలకట్ల తెప్పోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

తిరుమలలో సాలకట్ల తెప్పోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 25వ తేదీ ఆదివారం రాత్రి 7 గంటలకు తెప్పోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం తెప్పను సిద్ధం చేసి విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. స్వామి పుష్కరిణిని అందంగా…

View More తిరుమలలో సాలకట్ల తెప్పోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

కమనీయం సీతారాముల కళ్యాణం

శ్రీరాముడు ఆదర్శపురుషుడు. కర్తవ్యపాలనకు చక్కని నిర్వచనం శ్రీరాముడు. శ్రీరాముడు సత్యపాలకుడు ధర్మాచరణం తప్పనివాడు, ఏకపత్నీ వ్రతుడు, పితృ, మాతృ, వాక్పరిపాలకుడు, సదాచారం, నిగ్రహం, సర్వ సద్గుణాలు మూర్తీభవించిన దయార్ద్ర హృదయుడు ఇలా శ్రీరాముని గుణగణాలను…

View More కమనీయం సీతారాముల కళ్యాణం

లక్ష్మీజయంతి విశేషాలు

లక్ష్మీదేవి ఒక్కో మన్వంతరంలో ఒక్కొక్క రూపంలో అవతరించినట్టు పురాణాలు చెప్తున్నాయి. స్వయంభువ మన్వంతరంలో భృగువు, ఖ్యాతి దంపతుల పుత్రికగా లక్ష్మీదేవి జన్మించింది. సారోచిష మన్వంతరంలో లక్ష్మీదేవి అగ్నినుంచి అవతరించింని చెపుతారు. జౌత్తమ మన్వంతరంలో జలరాశి…

View More లక్ష్మీజయంతి విశేషాలు

లక్ష్మీజయంతి విశేషాలు

లక్ష్మీదేవి ఒక్కో మన్వంతరంలో ఒక్కొక్క రూపంలో అవతరించినట్టు పురాణాలు చెప్తున్నాయి. స్వయంభువ మన్వంతరంలో భృగువు, ఖ్యాతి దంపతుల పుత్రికగా లక్ష్మీదేవి జన్మించింది. సారోచిష మన్వంతరంలో లక్ష్మీదేవి అగ్నినుంచి అవతరించింని చెపుతారు. జౌత్తమ మన్వంతరంలో జలరాశి…

View More లక్ష్మీజయంతి విశేషాలు

ఘనంగా నాగలాపురంలోని శ్రీ భక్త ఆంజనేయస్వామివారి ఆలయ సంప్రోక్షణ

నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీభక్త ఆంజనేయస్వామివారి ఆలయం అష్టబంధన ప్రతిష్ట, మహాసంప్రోక్షణలో భాగంగా పంచకవ్యాదివాసము, క్షీరాద్ధీ వాసము గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 25వ తేదీ వరకు…

View More ఘనంగా నాగలాపురంలోని శ్రీ భక్త ఆంజనేయస్వామివారి ఆలయ సంప్రోక్షణ

ఘనంగా నాగలాపురంలోని శ్రీ భక్త ఆంజనేయస్వామివారి ఆలయ సంప్రోక్షణ

నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీభక్త ఆంజనేయస్వామివారి ఆలయం అష్టబంధన ప్రతిష్ట, మహాసంప్రోక్షణలో భాగంగా పంచకవ్యాదివాసము, క్షీరాద్ధీ వాసము గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 25వ తేదీ వరకు…

View More ఘనంగా నాగలాపురంలోని శ్రీ భక్త ఆంజనేయస్వామివారి ఆలయ సంప్రోక్షణ

శ్రీవారి పుష్కరిణిలో శ్రీవారి తెప్పోత్సవాల ట్రయల్‌ రన్‌

తిరుమలలో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1వ తేదీ వరకు సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం స్వామి పుష్కరిణిలో తెప్పల ట్రయల్‌రన్‌ నిర్వహించారు. తెప్పోత్సవాలకు తెప్పలను పూర్తిగా సిద్ధం చేశారు. తొలిరోజు…

View More శ్రీవారి పుష్కరిణిలో శ్రీవారి తెప్పోత్సవాల ట్రయల్‌ రన్‌