హిందువులు తమ జీవిత పరమార్థంగా భావించేది చార్ధామ్ యాత్ర. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్ మరియు కేదార్నాధ్లను ఉత్తరాఖండ్ చార్ ధామ్లుగా వ్యవహరిస్తారు. ఇక్కడి ప్రతికూల వాతావరణం కారణంగా అక్షయతృతీయ నుండి దీపావళి వరకు…
View More కేదార్ నాథ్: ప్రతి ఒక్కరి కలల యాత్ర కేదార్ నాథ్Day: April 13, 2025
వైభవంగా ముగిసిన శ్రీ కోదండరామ స్వామివారి తెప్పోత్సవాలు
తిరుపతి శ్రీ కోదండరామస్వామి తెప్పోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా…
View More వైభవంగా ముగిసిన శ్రీ కోదండరామ స్వామివారి తెప్పోత్సవాలుఒంటిమిట్ట అభివృద్ధిపై పలు ప్రణాళికలు
ఒంటిమిట్టను ఆధ్యాత్మిక గమ్యస్థానంగా మార్చేందుకు బృహత్తర ప్రణాళిక రూపొందించడానికి టీటీడీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రంలో శ్రీ సీతారామ కళ్యాణం విజయవంతంగా నిర్వహించిన అనంతరం ఒంటిమిట్ట ఆలయ…
View More ఒంటిమిట్ట అభివృద్ధిపై పలు ప్రణాళికలు
