వేదాలు, ఉపనిషత్తులు ఏవైతే సరైనవి, తగినవి అని చెప్పాయో వాటన్నింటినీ తిరుప్పావైలో చూపించింది మన తల్లి గోదా. మార్గశీర్ష మాసంలో ఆచరించే ధనుర్మాస వ్రతంలో గోదాదేవి పాడిన 30 తిరుప్పావై పాశురాలను పాడుకుంటూ శ్రీరంగనాథుని…
View More ధనుర్మాసం: తిరుప్పావై పఠనం ఇహ పర సుఖాలను ప్రసాదిస్తుందిCategory: Uncategorized
ధనుర్మాసం 2019: సకల భోగభాగ్యాలను ప్రసాదించేదే ధనుర్మాస వ్రతం
మొదటి పాశురం సకల భోగభాగ్యాలను ప్రసాదించే తిరుప్పావై వ్రతం డిసెంబరు 16 నుంచి ఆరంభమై జనవరి 14కు ముగుస్తుంది. ఈ సందర్భంగా తిరుప్పావై మొదటి ఆరు పాశురాలు తెలుగులో…. మార్గళితిఙ్గళ్ మదినిఱైన్ద నన్నాళాల్నీరాడ ప్పోదువీర్!…
View More ధనుర్మాసం 2019: సకల భోగభాగ్యాలను ప్రసాదించేదే ధనుర్మాస వ్రతంశ్రీవారి ఆలయం నుండి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి సారె
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన బుధవారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను సమర్పించారు. ఇందులో 1.74 కిలోల బంగారు కాసుల హారం, 776 గ్రాముల బంగారు…
View More శ్రీవారి ఆలయం నుండి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి సారెశ్రీవారి ఆలయం నుండి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి సారె
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన బుధవారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను సమర్పించారు. ఇందులో 1.74 కిలోల బంగారు కాసుల హారం, 776 గ్రాముల బంగారు…
View More శ్రీవారి ఆలయం నుండి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి సారెధనుర్మాసం: గోదాదేవి ఎవరు? పాశురాలు అంటే ఏమిటి? వాటి పరమార్ధం ఏమిటి?
గోదాదేవి 1200 ఏళ్ల క్రితం అవతరించిన వైష్ణవ వైతాళికులు పన్నిద్దరాళ్వారులలో ఏకైక మహిళ. ఆళ్వారులు పాడిన నాలాయిర ప్రబంధంలో (4000 పాశురాలు) గోదాదేవి పాడిన 30 పాశురాలకు అతి విశిష్ట స్థానం ఉంది. గోదాదేవి…
View More ధనుర్మాసం: గోదాదేవి ఎవరు? పాశురాలు అంటే ఏమిటి? వాటి పరమార్ధం ఏమిటి?పంచమితీర్థ మహోత్సవంతో ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన కార్తీక బ్రహ్మోత్సవాలు బుధవారం పంచమితీర్థ మహోత్సవంతో ఘనంగా ముగిశాయి. చివరిరోజు ఆలయం వద్ద గల పద్మ పుష్కరిణిలో జరిగిన చక్రస్నానం కార్యక్రమానికి…
View More పంచమితీర్థ మహోత్సవంతో ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలుపంచమితీర్థ మహోత్సవంతో ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన కార్తీక బ్రహ్మోత్సవాలు బుధవారం పంచమితీర్థ మహోత్సవంతో ఘనంగా ముగిశాయి. చివరిరోజు ఆలయం వద్ద గల పద్మ పుష్కరిణిలో జరిగిన చక్రస్నానం కార్యక్రమానికి…
View More పంచమితీర్థ మహోత్సవంతో ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలువైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి రథోత్సవం-ఆనందపరవశులైన భక్తులు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం రథోత్సవం కన్నులపండువగా జరిగింది. ఉదయం 8.15 గంటలకు వృశ్చిక లగ్నంలో ప్రారంభమైన రథం 10.00 గంటల వరకు ఆలయ నాలుగు మాడ…
View More వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి రథోత్సవం-ఆనందపరవశులైన భక్తులుమోహినీ గజ వాహనాల్లో ఊరేగుతూ భక్తులను కరుణించిన సిరులతల్లి
తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాలు శనివారంతో 5 వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు మోహిని రూపంలో అలివేలుమంగ పల్లకిలో తిరువీధులలో విహరించారు. మంగళవాయిద్యాలు, భక్తుల…
View More మోహినీ గజ వాహనాల్లో ఊరేగుతూ భక్తులను కరుణించిన సిరులతల్లిమోహినీ గజ వాహనాల్లో ఊరేగుతూ భక్తులను కరుణించిన సిరులతల్లి
తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాలు శనివారంతో 5 వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు మోహిని రూపంలో అలివేలుమంగ పల్లకిలో తిరువీధులలో విహరించారు. మంగళవాయిద్యాలు, భక్తుల…
View More మోహినీ గజ వాహనాల్లో ఊరేగుతూ భక్తులను కరుణించిన సిరులతల్లి
