తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 19 నుండి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. సెప్టెంబరు 18న అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సెప్టెంబరు 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. కరోనా…
View More సెప్టెంబరు 19 నుండి 27వ తేదీ వరకు ఏకాంతంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలుCategory: Uncategorized
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి పవిత్రోత్సవాలు
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 13 నుండి 15వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. సెప్టెంబరు 12న సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం శాస్త్రోక్తంగా జరుగనుంది. వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం,…
View More అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి పవిత్రోత్సవాలుశ్రీవారి సంకల్పంతోనే తిరుమలలో ఏకాంతంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు
స్వామివారి సంకల్పంతోనే తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరుగనున్నాయి. ఉద్ఘాటించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన రిషికేశ్ లోని విశాఖ శ్రీ శారద పీఠం ఆశ్రమంలో మూడు నెలలుగా చాతుర్మాస్య దీక్షలో ఉన్న విశాఖ శ్రీ శారద…
View More శ్రీవారి సంకల్పంతోనే తిరుమలలో ఏకాంతంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలుసెప్టెంబరు 10వ తేదీ నుండి గీతా పారాయణం
మానవాళికి భగవద్గీత సందేశాన్ని అందించాలన్న ఉన్నతాశయంతో సెప్టెంబర్ 10వ తేదీ నుండి తిరుమలలోని నాదనీరాజనం వేదికపై గీతా పారాయణం ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. నాదనీరాజనం వేదికపై మంగళవారం సాయంత్రం 4 నుండి 5 గంటల…
View More సెప్టెంబరు 10వ తేదీ నుండి గీతా పారాయణంసెప్టెంబరు 10వ తేదీ నుండి గీతా పారాయణం
మానవాళికి భగవద్గీత సందేశాన్ని అందించాలన్న ఉన్నతాశయంతో సెప్టెంబర్ 10వ తేదీ నుండి తిరుమలలోని నాదనీరాజనం వేదికపై గీతా పారాయణం ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. నాదనీరాజనం వేదికపై మంగళవారం సాయంత్రం 4 నుండి 5 గంటల…
View More సెప్టెంబరు 10వ తేదీ నుండి గీతా పారాయణంఅనంతపద్మనాభ వ్రతం సందర్భంగా చక్రస్నానం
తిరుమలలో మంగళవారం అనంతపద్మనాభ వ్రతం సందర్భంగా శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. సాధారణంగా శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వారును ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీ భూవరాహస్వామి ఆలయం వద్దనున్న స్వామివారి పుష్కరిణి చెంతకు వేంచేపు చేసి అభిషేకం…
View More అనంతపద్మనాభ వ్రతం సందర్భంగా చక్రస్నానంశ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ
తిరుచానూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీ అనిల్కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం…
View More శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణశ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ
తిరుచానూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీ అనిల్కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం…
View More శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణశ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారి…
View More శ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభంశ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చన
టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రావణమాసంలో చివరి శుక్రవారం శ్రీ కామాక్షి అమ్మవారికి శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన నిర్వహించారు. కోవిడ్-19 నిబంధనల మేరకు ఆలయంలో ఏకాంతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.…
View More శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చన
