శ్రీకాకుళం జిల్లా టెక్కలికి ఆరు కిలోమీటర్ల దూరంలోని సుమంచ పర్వతం (పంచపాండవుల మెట్ట)పై బుధవారం భీష్మఏకాదశి రోజున వైభవోపేతంగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఉద యం 5 గంటల నుంచి అఖండ జ్యోతి, ప్రణవ పతాకావిష్కరణ,…
View More సుమంచ పర్వతం పై భీష్మ ఏకాదశి ఏర్పాట్లుCategory: Uncategorized
సుమంచ పర్వతం పై భీష్మ ఏకాదశి ఏర్పాట్లు
శ్రీకాకుళం జిల్లా టెక్కలికి ఆరు కిలోమీటర్ల దూరంలోని సుమంచ పర్వతం (పంచపాండవుల మెట్ట)పై బుధవారం భీష్మఏకాదశి రోజున వైభవోపేతంగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఉద యం 5 గంటల నుంచి అఖండ జ్యోతి, ప్రణవ పతాకావిష్కరణ,…
View More సుమంచ పర్వతం పై భీష్మ ఏకాదశి ఏర్పాట్లుకళ్యాణానికి సిద్ధమైన అంతర్వేది నారసింహుడు
అంతర్వేదిలో జరగనున్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసారు. సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణ మహోత్సవాల శుభ ఘడియలకు సుముహూర్తం ఆసన్నమైంది. …
View More కళ్యాణానికి సిద్ధమైన అంతర్వేది నారసింహుడుసర్వభూపాల వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప కటాక్షం
తిరుమలలో శనివారంనాడు ‘రథసప్తమి’ ఉత్సవం సందర్భంగా ఆరో వాహనమైన సర్వభూపాల వాహనసేవ సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఘనంగా జరిగింది. సర్వభూపాల వాహనం – యశోప్రాప్తి సర్వభూపాల అంటే అందరు రాజులు…
View More సర్వభూపాల వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప కటాక్షంసప్తవాహనాలపై సిరులతల్లి అభయం
రథసప్తమిని పురస్కరించుకొని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఒకేరోజు ఏడు వాహనాలపై అమ్మవారు దర్శనమివ్వడంతో ఈ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలను తలపించాయి. ఉదయం భానుని రేఖలు సూర్యప్రభ వాహనంలో…
View More సప్తవాహనాలపై సిరులతల్లి అభయంశ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 25 రోజుల పాటు జరుగనున్న అధ్యయనోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు రంగనాయకుల మండపంలో అధ్యయనోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ధనుర్మాసంలో …
View More శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభంసకల జీవరాశుల క్షేమం కోసమే శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం
కరోనా మహమ్మారి పలు దేశాల్లో తిరిగి వ్యాపిస్తున్నట్టు సంకేతాలు అందుతున్న నేపథ్యంలో ప్రపంచ మానవాళితోపాటు సకల జీవరాశులు ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం టిటిడి వేదపండితులు నిర్వహించారు. తిరుమల…
View More సకల జీవరాశుల క్షేమం కోసమే శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగంసకల జీవరాశుల క్షేమం కోసమే శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం
కరోనా మహమ్మారి పలు దేశాల్లో తిరిగి వ్యాపిస్తున్నట్టు సంకేతాలు అందుతున్న నేపథ్యంలో ప్రపంచ మానవాళితోపాటు సకల జీవరాశులు ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం టిటిడి వేదపండితులు నిర్వహించారు. తిరుమల…
View More సకల జీవరాశుల క్షేమం కోసమే శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగంప్రొద్దుటూరులో వైభవంగా శ్రీనివాస కల్యాణం
వైయస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఆదివారం సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీనివాస కళ్యాణం వైభవంగా జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు అర్చక బృందం సాయంత్రం…
View More ప్రొద్దుటూరులో వైభవంగా శ్రీనివాస కల్యాణంవసంత పంచమి ఎప్పుడు? వసంతపంచమి పూజ ఎలా చేయాలి?
మాఘశుద్ధ పంచమినే శ్రీపంచమి అంటారు. జనవరి 30న ఈ పర్వదినాన్ని జరుపుకోనున్నాము. దీనినే వసంత పంచమి అని కూడా పిలుస్తారు. బ్రహ్మదేవుని ఇల్లాలిగా చేతిలో వీణను, మరో చేతిలో కమలాన్ని పట్టుకుని చిరునవ్వుతో తన…
View More వసంత పంచమి ఎప్పుడు? వసంతపంచమి పూజ ఎలా చేయాలి?
