టీటీడీ ఆధీనంలోకి రాజ‌నాలబండ ఆల‌యం

చిత్తూరు జిల్లా చౌడేప‌ల్లి మండ‌లం వెంగ‌ల‌ప‌ల్లి గ్రామంలోని రాజ‌నాలబండ శ్రీ ప్ర‌స‌న్న ఆంజ‌నేయ‌స్వామి మ‌రియు శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారి ఆల‌యాన్ని గురువారం టీటీడీ ఆధీనంలోకి తీసుకుంది. ఈ మేర‌కు దేవాదాయ శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ ఆల‌య…

View More టీటీడీ ఆధీనంలోకి రాజ‌నాలబండ ఆల‌యం

లేపాక్షి టెంపుల్: త్రేతాయుగం నాటి చరిత్ర కలిగిన లేపాక్షి దేవాలయం

  లేపాక్షి టెంపుల్: ఆంధ్రప్రదేశ్ లో హిందూపురానికి 15 కిలోమీటర్ల దూరంలోలేపాక్షి ఆలయం ఉంది. ఇక్కడ ఉన్నవీరభద్రేశ్వరస్వామి ఆలయం మన దేశ అలనాటి శిల్పకళా నైపుణ్యాన్ని చాటిచెబుతుంది. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో విరూపన్న,…

View More లేపాక్షి టెంపుల్: త్రేతాయుగం నాటి చరిత్ర కలిగిన లేపాక్షి దేవాలయం

లేపాక్షి టెంపుల్: త్రేతాయుగం నాటి చరిత్ర కలిగిన లేపాక్షి దేవాలయం

  లేపాక్షి టెంపుల్: ఆంధ్రప్రదేశ్ లో హిందూపురానికి 15 కిలోమీటర్ల దూరంలోలేపాక్షి ఆలయం ఉంది. ఇక్కడ ఉన్నవీరభద్రేశ్వరస్వామి ఆలయం మన దేశ అలనాటి శిల్పకళా నైపుణ్యాన్ని చాటిచెబుతుంది. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో విరూపన్న,…

View More లేపాక్షి టెంపుల్: త్రేతాయుగం నాటి చరిత్ర కలిగిన లేపాక్షి దేవాలయం

లేపాక్షి టెంపుల్: త్రేతాయుగం నాటి చరిత్ర కలిగిన లేపాక్షి దేవాలయం

  లేపాక్షి టెంపుల్: ఆంధ్రప్రదేశ్ లో హిందూపురానికి 15 కిలోమీటర్ల దూరంలోలేపాక్షి ఆలయం ఉంది. ఇక్కడ ఉన్నవీరభద్రేశ్వరస్వామి ఆలయం మన దేశ అలనాటి శిల్పకళా నైపుణ్యాన్ని చాటిచెబుతుంది. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో విరూపన్న,…

View More లేపాక్షి టెంపుల్: త్రేతాయుగం నాటి చరిత్ర కలిగిన లేపాక్షి దేవాలయం

వేడుక‌గా శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి

  తిరుమల శేషాచ‌ల అడ‌వుల్లోని పుణ్య‌తీర్థాల్లో ఒక‌టైన శ్రీ రామ‌కృష్ణ‌తీర్థ ముక్కోటి గురువారం వేడుక‌గా జ‌రిగింది. ప్రతిఏటా పుష్య మాసంలో పౌర్ణమినాడు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. శ్రీరామకృష్ణ మహర్షి తపోబలంతో ఈ…

View More వేడుక‌గా శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి

వెయ్యేళ్ళయినా చెక్కుచెదరని తంజావూరు ఆలయం

తమిళనాడు రాష్ట్రంలో ఉన్నచారిత్రక ప్రదేశాల్లో తంజావూరు ముఖ్యమైనది. ఇక్కడి ఆలయాల్లోని శిల్పకళ అలనాటి శిల్పుల కళానైపుణ్యానికి అద్దం పడుతుంది. తంజావూరులో 74 దేవాలయాలున్నాయి. వాటిలో బృహదీశ్వరాలయం చాలా ప్రాముఖ్యత కలిగినది.  బృహదీశ్వరాలయ విశిష్టత బృహదీశ్వరాలయాన్ని…

View More వెయ్యేళ్ళయినా చెక్కుచెదరని తంజావూరు ఆలయం

ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ రేపే

ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్నట్టు దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం అధికారులు తెలియచేసారు. గురువారం ఉదయం 5.55 గంటలకు దుర్గగుడి ఘాట్‌రోడ్డు వద్ద ఉన్న కామధేను అమ్మవారి ఆలయం నుంచి గిరి…

View More ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ రేపే

రామేశ్వర ఆలయం రామాయణ కాలంనాటిది

ద్వాదశ జ్యోతిర్లింగాలకు హిందూ ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ జ్యోతిర్లింగాలు స్వయంగా వెలసినవని.. మానవ నిర్మితాలు కాదని నమ్మకం. సనాతన హిందూ మతానికి సంబంధించిన చార్ ధామ్‌లలో ఒకటైన రామేశ్వర.. జ్యోతిర్లింగం తమిళనాడులోని…

View More రామేశ్వర ఆలయం రామాయణ కాలంనాటిది

ధ‌ర్మ‌గిరిలో ఘ‌నంగా సంపూర్ణ వాల్మీకిరామాయ‌ణ పారాయ‌ణం

  అయోధ్య రామాల‌య ప్రాణ‌ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మాన్ని పుర‌స్క‌రించుకుని తిరుమ‌ల ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల‌లో సోమ‌వారం సంపూర్ణ వాల్మీకిరామాయ‌ణ పారాయ‌ణం ఘ‌నంగా జ‌రిగింది. ఉద‌యం 9 నుండి మ‌ధ్యాహ్నం 12.45 గంట‌ల వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మాన్ని…

View More ధ‌ర్మ‌గిరిలో ఘ‌నంగా సంపూర్ణ వాల్మీకిరామాయ‌ణ పారాయ‌ణం

అయోధ్య ప్రతిష్టాపనకోసం అత్తింటినుంచి సారె

శ్రీరాముని భార్య జానకి మాత జన్మస్థలం నేపాల్ దేశం జనక్‌పూర్‌లోని జానకి ఆలయం అయోధ్య రామ ప్రతిష్ఠా కార్యక్రమాల్లో, సాంస్కృతిక, మతపరమైన ఉత్సవాలతో వేడుకలలో పాల్గొనడానికి సర్వాంగసుందరంగా సిద్ధమయింది. జనకమహారాజు కుమార్తె అయిన సీతాదేవి నివాస…

View More అయోధ్య ప్రతిష్టాపనకోసం అత్తింటినుంచి సారె