సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణంతో మార్మోగిన స‌ప్త‌గిరులు

సృష్ఠిలోని స‌క‌‌ల జీవ‌రాశులు ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై బుధ‌‌‌వారం ఉద‌యం సుందరకాండలోని 36వ సర్గ నుంచి 38వ సర్గ వరకు ఉన్న 188 శ్లోకాలను పారాయ‌ణం చేశారు. ఎస్వీబీసీ…

View More సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణంతో మార్మోగిన స‌ప్త‌గిరులు

వైభవంగా పౌర్ణమి గరుడసేవ

తిరుమల శ్రీవారి ఆలయంలో గురు‌వారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభ‌వంగా జరిగింది. రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు ధగాధగా మెరిసిపోతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ…

View More వైభవంగా పౌర్ణమి గరుడసేవ

వైభవంగా పౌర్ణమి గరుడసేవ

తిరుమల శ్రీవారి ఆలయంలో గురు‌వారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభ‌వంగా జరిగింది. రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు ధగాధగా మెరిసిపోతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ…

View More వైభవంగా పౌర్ణమి గరుడసేవ

వైభవోపేతంగా జరుగనున్న అంతర్వేది తిరుకళ్యాణ ఉత్సవాలు-2021

తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవాలు ఫిబ్రవరి 19వ తేదీ నుంచి అంగరంగవైభవంగా జరుగనున్నాయి. ఉత్సవాల వివరాలు ఫిబ్రవరి 19: సూర్య వాహనం, చంద్రప్రభ వాహనంపై గ్రామోత్సవం…

View More వైభవోపేతంగా జరుగనున్న అంతర్వేది తిరుకళ్యాణ ఉత్సవాలు-2021

ఏకాంతంగా శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి

తిరుమల శేషాచ‌ల అడ‌వుల్లోని పుణ్య‌తీర్థాల్లో ఒక‌టైన శ్రీ రామ‌కృష్ణ‌తీర్థ ముక్కోటి గురువారం ఏకాంతంగా జ‌రిగింది. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాలను దృష్టిలో ఉంచుకుని ఏకాంతంగా నిర్వ‌హించారు. ప్రతిఏటా పుష్య‌మి మాసంలో పుష్యమి నక్షత్రంతో…

View More ఏకాంతంగా శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి

ఏకాంతంగా శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి

తిరుమల శేషాచ‌ల అడ‌వుల్లోని పుణ్య‌తీర్థాల్లో ఒక‌టైన శ్రీ రామ‌కృష్ణ‌తీర్థ ముక్కోటి గురువారం ఏకాంతంగా జ‌రిగింది. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాలను దృష్టిలో ఉంచుకుని ఏకాంతంగా నిర్వ‌హించారు. ప్రతిఏటా పుష్య‌మి మాసంలో పుష్యమి నక్షత్రంతో…

View More ఏకాంతంగా శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి

జ‌న‌వ‌రి 27న నాద‌నీరాజ‌నం వేదిక‌పై 9వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయ‌ణం

కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై జ‌న‌వ‌రి 27వ తేదీన 9వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నారు. బుధ‌వారం ఉద‌యం 7 గంటల నుండి…

View More జ‌న‌వ‌రి 27న నాద‌నీరాజ‌నం వేదిక‌పై 9వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయ‌ణం

మ‌హా పూర్ణాహూతితో ముగిసిన‌ అకాల ‌మృత్యుహ‌ర‌ణ మ‌హాయ‌జ్ఞం

విశ్వంలోని స‌క‌ల‌ప్రాణి కోటికి మృత్యు భ‌యం తొల‌గి ఆయురారోగ్యాలు, అష్టైశ్వ‌ర్యాలు క‌ల‌గాల‌ని భ‌గ‌వంతుని ప్రార్థిస్తూ తిరుప‌తి క‌పిల‌తీర్థం ప్రాంగ‌ణంలో జ‌రుగుతున్న అకాల మృత్యుహ‌ర‌ణ మ‌హాయ‌జ్ఞం బుధ‌‌వారం ఉద‌యం మ‌హా పూర్ణాహూతితో ముగిసింది. డిసెంబ‌రు 30వ…

View More మ‌హా పూర్ణాహూతితో ముగిసిన‌ అకాల ‌మృత్యుహ‌ర‌ణ మ‌హాయ‌జ్ఞం

మ‌హా పూర్ణాహూతితో ముగిసిన‌ అకాల ‌మృత్యుహ‌ర‌ణ మ‌హాయ‌జ్ఞం

విశ్వంలోని స‌క‌ల‌ప్రాణి కోటికి మృత్యు భ‌యం తొల‌గి ఆయురారోగ్యాలు, అష్టైశ్వ‌ర్యాలు క‌ల‌గాల‌ని భ‌గ‌వంతుని ప్రార్థిస్తూ తిరుప‌తి క‌పిల‌తీర్థం ప్రాంగ‌ణంలో జ‌రుగుతున్న అకాల మృత్యుహ‌ర‌ణ మ‌హాయ‌జ్ఞం బుధ‌‌వారం ఉద‌యం మ‌హా పూర్ణాహూతితో ముగిసింది. డిసెంబ‌రు 30వ…

View More మ‌హా పూర్ణాహూతితో ముగిసిన‌ అకాల ‌మృత్యుహ‌ర‌ణ మ‌హాయ‌జ్ఞం

క‌పిల‌తీర్థంలో ముగిసిన హోమ మ‌హోత్స‌వాలు

తిరుప‌తిలోని వేద వ‌ర్సిటీలో గ‌ల‌ ధ్యానారామంలో 12 అడుగుల శివ‌లింగానికి నెల రోజుల పాటు జ‌రిగిన రుద్రాభిషేకం సోమ‌వారం ఘ‌నంగా ముగిసింది. న‌వంబ‌రు 16 నుండి డిసెంబ‌రు 14వ తేదీ వ‌ర‌కు ప్ర‌తిరోజూ ఉద‌యం…

View More క‌పిల‌తీర్థంలో ముగిసిన హోమ మ‌హోత్స‌వాలు