నేడు శ్రీవారి ప్రత్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, సర్వదర్శనం టోకెన్ల అద‌న‌పు కోటా విడుద‌ల

 శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి సంబంధించి ఫిబ్ర‌వ‌రి 24 నుండి 28వ తేదీ వ‌ర‌కు అద‌నంగా రోజుకు 13,000 చొప్పున రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్లను ఫిబ్ర‌వ‌రి 23వ తేదీ బుధ‌వారం నుండి టిటిడి ఆన్‌లైన్‌లో…

View More నేడు శ్రీవారి ప్రత్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, సర్వదర్శనం టోకెన్ల అద‌న‌పు కోటా విడుద‌ల

మార్చి 4 నుంచి యాదాద్రి బ్ర‌హ్మోత్స‌వాలు

తెలంగాణ‌లోని యాదాద్రి లక్ష్మీన‌ర‌సింహ‌స్వామి వార్షిక‌ బ్ర‌హ్మోత్స‌వాల‌కు రంగం సిద్ధ‌మైంది. మార్చి 4 నుంచి బ్ర‌హ్మెత్స‌వాల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్ర‌క‌టించింది. మార్చి 4 నుంచి 14 వ‌ర‌కు ఉత్స‌వాల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో భాగంగా మార్చి…

View More మార్చి 4 నుంచి యాదాద్రి బ్ర‌హ్మోత్స‌వాలు

మార్చి 4 నుంచి యాదాద్రి బ్ర‌హ్మోత్స‌వాలు

తెలంగాణ‌లోని యాదాద్రి లక్ష్మీన‌ర‌సింహ‌స్వామి వార్షిక‌ బ్ర‌హ్మోత్స‌వాల‌కు రంగం సిద్ధ‌మైంది. మార్చి 4 నుంచి బ్ర‌హ్మెత్స‌వాల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్ర‌క‌టించింది. మార్చి 4 నుంచి 14 వ‌ర‌కు ఉత్స‌వాల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో భాగంగా మార్చి…

View More మార్చి 4 నుంచి యాదాద్రి బ్ర‌హ్మోత్స‌వాలు

నృసింహ ద్వాదశి

చైత్రాది మాసాల క్రమంలో చిట్టచివరిది ఫాల్గుణమాసం. ఫాల్గుణ శుద్ధ ద్వాదశిని నృసింహ ద్వాదశి అంటారు. మార్చి 15న నృసింహద్వాదశి. శ్రీమహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన నృసింహస్వామిని ఈరోజున పూజించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇంకా ద్వాదశి నాటి…

View More నృసింహ ద్వాదశి

నృసింహ ద్వాదశి

చైత్రాది మాసాల క్రమంలో చిట్టచివరిది ఫాల్గుణమాసం. ఫాల్గుణ శుద్ధ ద్వాదశిని నృసింహ ద్వాదశి అంటారు. మార్చి 15న నృసింహద్వాదశి. శ్రీమహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన నృసింహస్వామిని ఈరోజున పూజించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇంకా ద్వాదశి నాటి…

View More నృసింహ ద్వాదశి

నృసింహ ద్వాదశి

చైత్రాది మాసాల క్రమంలో చిట్టచివరిది ఫాల్గుణమాసం. ఫాల్గుణ శుద్ధ ద్వాదశిని నృసింహ ద్వాదశి అంటారు. మార్చి 15న నృసింహద్వాదశి. శ్రీమహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన నృసింహస్వామిని ఈరోజున పూజించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇంకా ద్వాదశి నాటి…

View More నృసింహ ద్వాదశి

సాలగ్రామ శిలగా దర్శనమిస్తున్న ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి

గోదావరి తీరంలోని ప్రసిద్ధ క్షేేత్రాలలో ధర్మపురిలోని లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రం ఒకటి. ఈ ప్రాంతాన్ని ధర్మవర్మ అనే మహారాజు పరిపాలించడంతో ఈ క్షేత్రానికి ధర్మపురి అనే పేరు వచ్చింది. కరీంనగర్‌ జిల్లాలోని…

View More సాలగ్రామ శిలగా దర్శనమిస్తున్న ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి

ఏకాదశరు ద్రులు ఎవరు? వారి విశిష్టతలు ఏమిటి?

పరమేశ్వరుడు మనకు పదకొండు అవతారాలతో ఏకాదశ రుద్రులుగా దర్శనమిచ్చును. ఓంనమస్తేస్తు భగవన్ “విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయనమః” అని రుద్రనమకంలో చెప్పబడినది. ఏకాదశ రుద్రులపేర్లు…

View More ఏకాదశరు ద్రులు ఎవరు? వారి విశిష్టతలు ఏమిటి?

పంచ ప్రయాగలు పుణ్యలోకాలే

పంచప్రయాగలు దర్శించి తీరవలసిందే.  ఉత్తరాఖండ్‌ ఆధ్యాత్మిక యాత్రలో ఆకర్షించే పర్వత శ్రేణులను చూసేందుకు పర్యాటకులుగా వెళ్ళొచ్చు. నదీతీర ప్రాంతాల అందాలను తనివితీరా ఆస్వాదించేందుకు ప్రకృతి ప్రేమికునిగానూ వెళ్ళొచ్చు. వన్యప్రాణులకు నెలవైన లోయలు, పర్వతాలతో కూడిన…

View More పంచ ప్రయాగలు పుణ్యలోకాలే

భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి చాముండేశ్వరి దేవి

చాముండేశ్వరి ఆలయం భారతదేశంలో ఉన్నఅష్టాదశ శక్తిపీఠాలలో  నాలుగవ శక్తి పీఠం. ఈ పీఠం కర్నాటక రాష్ట్రంలోని మైసూరులో ఉంది. ఒకప్పుడు క్రౌంచి పట్టణాన్నే ఇప్పుడు మైసూరుగా పిలుస్తున్నారు. ఇక్కడ జగన్మాత మహిషాసుర మర్ధినిగా, చాముండేశ్వరీ…

View More భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి చాముండేశ్వరి దేవి