మొట్టమొదటిసారిగా “గోవింద కోటి”ని రాసి విఐపి బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్న కీర్తన

  మొట్టమొదటిసారిగా “గోవింద కోటి”ని రాసిన‌ విద్యార్థిని కుమారి కీర్తనకు మంగళవారం ఉదయం టిటిడి శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పించింది. బెంగుళూరుకు చెందిన ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కుమారి కీర్తన 10…

View More మొట్టమొదటిసారిగా “గోవింద కోటి”ని రాసి విఐపి బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్న కీర్తన

ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యంలో నాలుగు రోజుల సమ్మేళనం ప్రారంభం

శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ, భారతీయ విజ్ఞాన వ్యవస్థల విభాగం సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలో బుధవారం విశ్వ వైదిక విజ్ఞాన సమ్మేళనం ప్రారంభమైంది. నాలుగురోజుల పాటు జరగబోయే…

View More ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యంలో నాలుగు రోజుల సమ్మేళనం ప్రారంభం

ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యంలో నాలుగు రోజుల సమ్మేళనం ప్రారంభం

శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ, భారతీయ విజ్ఞాన వ్యవస్థల విభాగం సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలో బుధవారం విశ్వ వైదిక విజ్ఞాన సమ్మేళనం ప్రారంభమైంది. నాలుగురోజుల పాటు జరగబోయే…

View More ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యంలో నాలుగు రోజుల సమ్మేళనం ప్రారంభం

వైభవంగా శ్రీ కోదండరాముని పుష్పయాగం

ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శుక్ర‌వారం సాయంత్రం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 4.00 గంటలకు సుప్రభాతంతో స్వామివారి మేల్కొలిపి ఆలయ శుద్ధి, ఆరాధన చేపట్టారు. సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం వైభ‌వంగా…

View More వైభవంగా శ్రీ కోదండరాముని పుష్పయాగం

కుంభకోణం: కుంభం నుంచి అమృతం వెలువడిన ప్రదేశం

దేవాలయాలకు నిలయమైన తమిళనాడులో ముఖ్యమైన నగరాలలో తంజావూరు జిల్లాలో కుంభకోణం ఒకటి. ఇది చెన్నైకి దక్షిణాన 270 కిలోమీటర్ల దూరంలో వెలసింది. కుంభకోణానికి ఉత్తరాన కావేరి నది, దక్షిణాన అరనలారు నది ప్రవహిస్తున్నాయి.  ఈ…

View More కుంభకోణం: కుంభం నుంచి అమృతం వెలువడిన ప్రదేశం

వైభవంగా ముగిసిన కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు

ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.  అశ్వ‌వాహ‌నంపై శ్రీ కోదండరామస్వామి ద‌ర్శ‌నం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో బుధవారం రాత్రి…

View More వైభవంగా ముగిసిన కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు

వైభవంగా ముగిసిన కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు

ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.  అశ్వ‌వాహ‌నంపై శ్రీ కోదండరామస్వామి ద‌ర్శ‌నం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో బుధవారం రాత్రి…

View More వైభవంగా ముగిసిన కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు

స్వర్ణరథంపై శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామి కటాక్షం

  ui తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండవరోజైన సోమవారం ఉదయం శ్రీ మలయప్పస్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరుమాడ వీధుల్లో స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఇందులో భాగంగా ఉదయం 8…

View More స్వర్ణరథంపై శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామి కటాక్షం

వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని గరుడసేవ

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఆదివారం రాత్రి గరుడ వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణులు భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 నుండి వాహనసేవ వైభవంగా జరిగింది. కేరళ డ్రమ్స్, భక్తజన…

View More వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని గరుడసేవ

శివధనుర్భంగాలంకారంలో శ్రీరామచంద్రమూర్తి రాజసం

  ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం ఉదయం శివధనుర్భంగాలంకారంలో శ్రీ కోదండ రాములవారి రాజసం భక్తులకు కనువిందు చేసింది. ఉదయం 7.30 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా…

View More శివధనుర్భంగాలంకారంలో శ్రీరామచంద్రమూర్తి రాజసం