భోగాలను వదిలి యోగం వైపు దృష్టి నిలపాలనేదే చాతుర్మాస్య వ్రతం అర్థం

ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయనైకాదశి అంటారు. ఆరోజున శ్రీమహా విష్ణువు యోగనిద్రలోకి వెళ్లి, తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడు. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు. మనం భోగాలను వదిలి…

View More భోగాలను వదిలి యోగం వైపు దృష్టి నిలపాలనేదే చాతుర్మాస్య వ్రతం అర్థం

అమ్మా బైలెల్లినాదే…తల్లీ బైలెల్లినాదే

ఆషాడమాసం రెండవ వారంలో సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో దాదాపు 103 ఏళ్ళుగా బోనాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ బోనాలు తర్వాతే హైదరాబాద్‌ లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారికి బోనాలు, ఆ తర్వాతే జంట నగరాల్లోని మిగిలిన…

View More అమ్మా బైలెల్లినాదే…తల్లీ బైలెల్లినాదే

అమ్మా బైలెల్లినాదే…తల్లీ బైలెల్లినాదే

ఆషాడమాసం రెండవ వారంలో సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో దాదాపు 103 ఏళ్ళుగా బోనాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ బోనాలు తర్వాతే హైదరాబాద్‌ లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారికి బోనాలు, ఆ తర్వాతే జంట నగరాల్లోని మిగిలిన…

View More అమ్మా బైలెల్లినాదే…తల్లీ బైలెల్లినాదే

ఆషాఢమాసం…గోరింటాకు…

ఆషాఢమాసం…గోరింటాకు…ఈ రెండింటికీ విడదీయలేని బంధం ఉంది. ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి. అందుకు సరైన శాస్త్రీయ కారణాలే ఉన్నాయి. ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజున గోరిం టాకు పెట్టుకొని తీరాలనేది పూర్వకాలం నుండి…

View More ఆషాఢమాసం…గోరింటాకు…

శ్రీవారి నమూనా ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ

విజయవాడలోని పి.డబ్యు.డి. గ్రౌండ్స్‌లో టిటిడి ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో బుధ వారం నుండి భక్తుల తాకిడి పెరిగింది. విశేష సంఖ్యలో విచ్చేస్తున్న భక్తుల తాకిడికి ఆలయ పరిసరాలు గోవిందనామస్మరణతో మారుమోగుతున్నాయి. పెద్ద…

View More శ్రీవారి నమూనా ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ

అప్పలాయగుంట శ్రీ ప్రసన్నవేంకటేశ్వరాలయ పుష్పయాగం గోడపత్రికలు ఆవిష్కరణ

టిటిడికి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయ పుష్పయాగం గోడపత్రికలను బుధవారం టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ జూలై 11వ తేదీన ఆలయంలో…

View More అప్పలాయగుంట శ్రీ ప్రసన్నవేంకటేశ్వరాలయ పుష్పయాగం గోడపత్రికలు ఆవిష్కరణ

శ్రీవారి ‘నేత్ర దర్శనం – తిరుప్పావడసేవ’తో పులకించిన విజయవాడ వాసులు

విజయవాడలో టిటిడి తలపెట్టిన శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో మూడవ రోజైన గురువారం ఉదయం తిరుప్పావడసేవ, స్వామివారి నేత్రదర్శనంతో భక్తులు తన్మయంతో పరవశించిపోయారు. విజయవాడ పి.డబ్ల్యు.డి.గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో ఈ ఉత్సవాలు జరుగుతున్న…

View More శ్రీవారి ‘నేత్ర దర్శనం – తిరుప్పావడసేవ’తో పులకించిన విజయవాడ వాసులు

తలనీలాల విక్రయం ద్వారా టిటిడి ఆదాయం రూ.12.62 కోట్లు

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన తలనీలాల ఈ-వేలంలో టిటిడి రూ.12.62 కోట్ల ఆదాయాన్ని గడించింది. ప్రతినెలా మొదటి గురువారం నాడు తలనీలాల ఈ…

View More తలనీలాల విక్రయం ద్వారా టిటిడి ఆదాయం రూ.12.62 కోట్లు

తలనీలాల విక్రయం ద్వారా టిటిడి ఆదాయం రూ.12.62 కోట్లు

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన తలనీలాల ఈ-వేలంలో టిటిడి రూ.12.62 కోట్ల ఆదాయాన్ని గడించింది. ప్రతినెలా మొదటి గురువారం నాడు తలనీలాల ఈ…

View More తలనీలాల విక్రయం ద్వారా టిటిడి ఆదాయం రూ.12.62 కోట్లు

శ్రీ గోవిందరాజస్వామివారి జ్యేష్టాభిషేకం గోడపత్రికలు ఆవిష్కరణ

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 4 నుండి 6వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరుగనున్న జ్యేష్టాభిషేకం (అభిధేయక అభిషేకం) గోడపత్రికలను శనివారం సాయంత్రం టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల…

View More శ్రీ గోవిందరాజస్వామివారి జ్యేష్టాభిషేకం గోడపత్రికలు ఆవిష్కరణ