సెప్టెంబరు 10వ తేదీ నుండి గీతా పారాయణం

మానవాళికి భగవద్గీత సందేశాన్ని అందించాలన్న ఉన్నతాశయంతో సెప్టెంబర్ 10వ తేదీ నుండి తిరుమలలోని నాదనీరాజనం వేదికపై గీతా పారాయణం ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. నాదనీరాజనం వేదికపై మంగళవారం సాయంత్రం 4 నుండి 5 గంటల…

View More సెప్టెంబరు 10వ తేదీ నుండి గీతా పారాయణం

అనంతపద్మనాభ వ్రతం సందర్భంగా చక్రస్నానం

తిరుమలలో మంగళవారం అనంతపద్మనాభ వ్రతం సందర్భంగా శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. సాధారణంగా శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వారును ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీ భూవరాహస్వామి ఆలయం వద్దనున్న స్వామివారి పుష్కరిణి చెంతకు వేంచేపు చేసి అభిషేకం…

View More అనంతపద్మనాభ వ్రతం సందర్భంగా చక్రస్నానం

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

తిరుచానూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా మంగ‌ళ‌వారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. రెండో రోజు కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఉదయం…

View More శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

తిరుచానూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా మంగ‌ళ‌వారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. రెండో రోజు కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఉదయం…

View More శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

శ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు శుక్ర‌వారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవింద‌రాజ‌స్వామివారి…

View More శ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం

శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చన

టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రావణమాసంలో చివరి శుక్రవారం శ్రీ కామాక్షి అమ్మవారికి శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన నిర్వహించారు. కోవిడ్‌-19 నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో ఏకాంతంగా ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు.…

View More శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చన

శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చన

టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రావణమాసంలో చివరి శుక్రవారం శ్రీ కామాక్షి అమ్మవారికి శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన నిర్వహించారు. కోవిడ్‌-19 నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో ఏకాంతంగా ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు.…

View More శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చన

శ్రీ కోదండరామాలయంలో ఉట్లోత్సవ ఆస్థానం

తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకల్లో భాగంగా శుక్ర‌వారం ఉట్లోత్సవ ఆస్థానం నిర్వహించారు. కోవిడ్‌-19 నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో ఏకాంతంగా ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా శ్రీ సీతారామ ల‌క్ష్మ‌ణులు, శ్రీకృష్ణ‌స్వామివారిని ముఖ…

View More శ్రీ కోదండరామాలయంలో ఉట్లోత్సవ ఆస్థానం

శ్రీ కోదండరామాలయంలో ఉట్లోత్సవ ఆస్థానం

తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకల్లో భాగంగా శుక్ర‌వారం ఉట్లోత్సవ ఆస్థానం నిర్వహించారు. కోవిడ్‌-19 నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో ఏకాంతంగా ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా శ్రీ సీతారామ ల‌క్ష్మ‌ణులు, శ్రీకృష్ణ‌స్వామివారిని ముఖ…

View More శ్రీ కోదండరామాలయంలో ఉట్లోత్సవ ఆస్థానం

భద్రలక్ష్మీ స్తోత్రం మహిమాన్వితం

భద్రలక్ష్మీ స్తోత్రం: మహిమాన్వితమైన భద్రలక్ష్మీ స్తోత్రం నిత్యం పఠిస్తూ ఉంటే సిరిసంపదలు భద్రంగా ఉంటాయి. లక్ష్మి నిలబడుతుంది. శ్రమకు తగిన ఫలితం భద్రలక్ష్మి స్తోత్ర పఠనం వల్ల లభిస్తూ ఉంటుంది. శ్రీదేవీ ప్రథమం నామ…

View More భద్రలక్ష్మీ స్తోత్రం మహిమాన్వితం