తిరుపతి యాత్ర చేస్తున్నప్పుడు ప్రతీ భక్తుడు తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ఆలయం నాగలాపురం వేదనారాయణ స్వామి ఆలయం. తిరుపతి-చెన్నై రహదారిలో పుత్తూరుకు 45 కిలోమీటర్ల దూరంలో వెలసిన ఈ క్షేత్రం శ్రీకృష్ణదేవరాయలు నిర్మించినది. శ్రీహరి మత్స్యావతారంలో…
View More నాగలాపురం: శ్రీహరి మత్స్యావతార౦లో వెలసిన క్షేత్రంDay: March 10, 2025
అప్పలాయగు౦టలో అభయహస్త౦తో అభయమిచ్చే వే౦కటేశ్వరుడు
తిరుపతికి దగ్గరలో ఎన్నో మహిమాన్విత క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో చెప్పుకోదగ్గ ఆలయం అప్పలాయగుంట ప్రసన్న వేంకంటేశ్వరస్వామి ఆలయం. తిరుపతికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉన్న ఈ క్షేత్రంలో స్వామివారు పద్మావతీ సమేతులై…
View More అప్పలాయగు౦టలో అభయహస్త౦తో అభయమిచ్చే వే౦కటేశ్వరుడు
