శ్రీ కోదండరామాలయానికి వెండి సింహాసనం

తిరుపతిలోని శ్రీ కోదండరామాలయానికి వెండి సింహాసనాన్ని టిటిడి తయారుచేయించి అందజేసింది. టేకు కొయ్యతో రూపొందించిన ఆకృతిపై వెండి రేకులను అమర్చి సింహాసనాన్ని రూపొందించారు. ఇందుకోసం రూ.53 లక్షలు విలువైన 127.450 కిలోల వెండిని వినియోగించారు.…

View More శ్రీ కోదండరామాలయానికి వెండి సింహాసనం

శ్రీ కోదండరామాలయానికి వెండి సింహాసనం

తిరుపతిలోని శ్రీ కోదండరామాలయానికి వెండి సింహాసనాన్ని టిటిడి తయారుచేయించి అందజేసింది. టేకు కొయ్యతో రూపొందించిన ఆకృతిపై వెండి రేకులను అమర్చి సింహాసనాన్ని రూపొందించారు. ఇందుకోసం రూ.53 లక్షలు విలువైన 127.450 కిలోల వెండిని వినియోగించారు.…

View More శ్రీ కోదండరామాలయానికి వెండి సింహాసనం

మార్చిలో శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మార్చి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 1న పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6.00 గంటలకు స్వామివారు…

View More మార్చిలో శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

మార్చి నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలు

కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో నిత్య కల్యాణం పచ్చతోరణంగా ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతుంటాయి. ఇందులోభాగంగా మార్చి నెలలో జరుగనున్న ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 1న కుమారధార తీర్థ ముక్కోటి, హోలీ…

View More మార్చి నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలు

మార్చి నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలు

కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో నిత్య కల్యాణం పచ్చతోరణంగా ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతుంటాయి. ఇందులోభాగంగా మార్చి నెలలో జరుగనున్న ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 1న కుమారధార తీర్థ ముక్కోటి, హోలీ…

View More మార్చి నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలు

భక్తజన సంద్రంగా మారిన కోరుకొండ నరసన్న క్షేత్రం

తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవాలు ఫిబ్రవరి 26వ తేదీ సోమవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ప్రధానఘట్టం కావడంతో భక్తజనులు స్వామి దర్శనానికై పోటెత్తారు. నరసన్న క్షేత్రం భక్తజనసంద్రమైంది. తెల్లవారుజామునుంచే…

View More భక్తజన సంద్రంగా మారిన కోరుకొండ నరసన్న క్షేత్రం

భక్తజన సంద్రంగా మారిన కోరుకొండ నరసన్న క్షేత్రం

తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవాలు ఫిబ్రవరి 26వ తేదీ సోమవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ప్రధానఘట్టం కావడంతో భక్తజనులు స్వామి దర్శనానికై పోటెత్తారు. నరసన్న క్షేత్రం భక్తజనసంద్రమైంది. తెల్లవారుజామునుంచే…

View More భక్తజన సంద్రంగా మారిన కోరుకొండ నరసన్న క్షేత్రం

తెప్పపై శ్రీభూ సమేత మలయప్పస్వామివారి కటాక్షం

తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు తెప్పలపై భక్తులను కటాక్షించారు. ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగించి…

View More తెప్పపై శ్రీభూ సమేత మలయప్పస్వామివారి కటాక్షం

అంగరంగవైభవంగా కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి దివ్యకళ్యాణ మహోత్సవాలు

తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోరుకొండ  లక్ష్మీనరసింహస్వామివారి కళ్యాణోత్సవాలు నేటి నుంచి ఐదు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం ఇందుకు సంబంధించి ధ్వజారోహణ, అంకురార్పణ చేసారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాలు మార్చి రెండవ తేదీన…

View More అంగరంగవైభవంగా కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి దివ్యకళ్యాణ మహోత్సవాలు

తిరుమలలో సాలకట్ల తెప్పోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 25వ తేదీ ఆదివారం రాత్రి 7 గంటలకు తెప్పోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం తెప్పను సిద్ధం చేసి విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. స్వామి పుష్కరిణిని అందంగా…

View More తిరుమలలో సాలకట్ల తెప్పోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి